అసెంబ్లీ ఎన్నికల ఫలితా ల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు �
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది నియోజవర్గాలు ఉండగా.. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్.. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్
అసెంబ్లీ ఎన్నికల పర్వం తుదిదశకు చేరుకుంది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా.. 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. నేడు(ఆదివారం) నాలుగు జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. నేడు జరిగే ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్లను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో లెక్కించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతివలే అంతిమ నిర్ణేతలు కానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చైతన్యం చూపారు. పురుషుల కంటే ఎక్కువగా 93,874 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సూర్యాపేట అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ప్రధాన నియోజకవర్గాలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ఇవి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికో, పక్కనున్న ఎల్బీనగర్ నియోజకవర్గానికో పరిమితం కాలేదు.
నేటి ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు మూడు కేంద్రాలు, వికారాబా�
అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు నేడు తెరపడనుంది. జిల్లాలోని నాలుగు నియోజవర్గాల్లో గెలుపెవరిదనేది నేడు తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది.
రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2018 ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఈ ఎన్నికల్లో 59.96 శాతం నమో�
ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎవరిని పలుకరించినా.. ఏ నలుగురు గుమికూడినా ఎగ్జిట్ పోల్స్, రానున్న ఫలితాలపైనే చర్చ జరుగుతున్నది. మరోవైపు అభ్యర్థులు తమ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు.
‘నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. నన్ను నాలుగు సార్లు గెలిపించారు. ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లోనూ మీ బిడ్డగా భారీ మెజార్టీతో ఆశీర్వదించండి’ అని సిరిస�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల కానున్నది. సరిగ్గా నెల రోజుల్లో డిసెంబర్3న ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. �