ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. రాజధాని నగరంలో ఏకపక్షంగా 15 ఏండ్లపాటు చక్రం తిప్పిన బీజేపీ కంచుకోటను ఆప్ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కంటే కాంగ్రెస్ అత్యంత ఘోరమైన ఓటమే చర్చనీయాంశంగా మారింది. బీజేపీపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో కాంగ్రెస్ విఫలమవడంతో.. ఆ పార్టీపై నమ్మకం పెట్టుకొని రాజక�
ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న పంజాబ్లో కూడా ఆ పార్టీ మట్టి కరిచింది. ఈ క్రమంలో పంజాబ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ నోరు విప్ప�
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే ఇంత ముఖ్యమైన ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడుత�
అమృత్సర్ : పంజాబ్లో భారతీయ జనతా పార్టీ చతికిల పడిపోయింది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది బీజేపీ. పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశ్విని కుమార్ శర్మ గెలిచారు. ఆశ్విని కుమార్ పఠాన్కోట�
5 States polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఉత్తరాఖండ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ చతికిలబడింది. పంజాబ్లో అయితే
Goa polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకోబోతున్నది. ఆ మూడు రాష్టాల్లో
హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరోసారి భ�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. గురువారం 690 అసెంబ్లీ స్థానాలకు 1,200 కౌంటింగ్ హాళ్లలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఎన్నికల ఫలితాలు పార్టీని తీవ్రంగా నిరాశపరిచాయని వీటిపై ల�
జోరుమీదున్న కారు| మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 15 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
దూసుకుపోతున్న కారు| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 17 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ పది స్థానాల్లో విజయ�
బోధన్| కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు పార్టీ దూసుకుపోతున్నది. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. ఇక మున్సిపల్ ఉపఎన్నికల్లో కూడా గులాబీ గుబాలించ�