తిరుపతి| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగుతున్నది. తొలిరౌండ్లో వైఎస్ఆర్సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నది.
ఓట్ల ఆధిక్యం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప అభ్యర్థి కంటే 2500 ఓట్�
తమిళనాడు| తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలు ఉండగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 57 సీట్లలో దూసుకుపోతున్నది. అధికార ఏఐఏడీఎంకే 36 స్థానాల్లో ముందంజలో ఉ�
వైసీపీ | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు.
నేడే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం 822 నియోజకవర్గాల్లో 2,364 కౌంటింగ్ కేంద్రాలు న్యూఢిల్లీ, మే 1: కరోనా వేళ జరిగిన మినీ ఎన్నికల సమరాంగణం ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయ�