వైసీపీ| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా పయణిస్తున్నది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 69,724 ఓట్ల ఆధిక�
ఆధిక్యం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగుతున్నది. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 50,524 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 1,17,531 ఓట్లు పో
మ్యాజిక్ ఫిగర్| పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని నిలుపుకునే దిశలో టీఎసీం పయణిస్తున్నది. మొత్తం 292 స్థానాల్లో టీఎంసీ ప్రస్తుతం 161 స్థానాల్లో లీడ
తిరుపతి| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగుతున్నది. తొలిరౌండ్లో వైఎస్ఆర్సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నది.
ఓట్ల ఆధిక్యం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప అభ్యర్థి కంటే 2500 ఓట్�
తమిళనాడు| తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలు ఉండగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 57 సీట్లలో దూసుకుపోతున్నది. అధికార ఏఐఏడీఎంకే 36 స్థానాల్లో ముందంజలో ఉ�
వైసీపీ | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు.
నేడే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం 822 నియోజకవర్గాల్లో 2,364 కౌంటింగ్ కేంద్రాలు న్యూఢిల్లీ, మే 1: కరోనా వేళ జరిగిన మినీ ఎన్నికల సమరాంగణం ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయ�