హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరోసారి భ�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. గురువారం 690 అసెంబ్లీ స్థానాలకు 1,200 కౌంటింగ్ హాళ్లలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఎన్నికల ఫలితాలు పార్టీని తీవ్రంగా నిరాశపరిచాయని వీటిపై ల�
జోరుమీదున్న కారు| మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 15 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
దూసుకుపోతున్న కారు| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 17 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ పది స్థానాల్లో విజయ�
బోధన్| కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు పార్టీ దూసుకుపోతున్నది. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. ఇక మున్సిపల్ ఉపఎన్నికల్లో కూడా గులాబీ గుబాలించ�
టీఆర్ఎస్ విన్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 12 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మున్�
టీఆర్ఎస్ విజయం| మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఏడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
టీఆర్ఎస్ హవా| మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 1, 13, 14 వార్డుల్లో పార్టీ అభ్యర్థు�
ఖమ్మం కార్పొరేషన్| ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. కార్పొరేషన్లోని 1, 13, 25, 37వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
అచ్చంపేట| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని 4, 16 వార్డులను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది.