దాదాపు రెండు నెలలపాటు సాగిన లోక్సభ ఎన్నికల సంగ్రామంలో విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం నిర్వహించనున్
లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలను ఎప్పటికప్పుడు అందించేందుకు సీఎంఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు results2024.in యాప్ను రూపొందించారు. ఈ ఇంజినీరింగ్
Lok Sabha Elections | తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నియోజకవర్గాల్ల�
లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మద్యం దుకాణాలు (Wine Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ఫలితాలపై పందేలు జోరందుకున్నాయి. ‘కాయ్ రాజా కాయ్' అంటూ కాలుదువ్వుతున్నారు. ఆయా అభ్యర్థుల విజయావకాశాలపై పందెంరాయుళ్లు, ఔత్సాహికులు రూ.లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.
జూన్ 4 రాజకీయ పార్టీల నేతల్లోనే కాదు.. అధికారుల్లోనూ టెన్షన్ నెలకొన్నది. మరో 15 రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొనగా.. ఫలితాలు ముగిసిన తర్వాత ఉంటామా.? ఊడుతామా.? అనే
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక కీలకమైన ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఎవరిని పలుకరించినా.. ఎక్కడ ఇద్దరు గుమికూడినా ఎవరు గెలుస్తారనే చర్చే జరుగుతున్నది.
రాజధాని ఓటర్ రూట్ మారింది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే అన్ని లోక్సభ స్థానాల్లో ఒక్క మల్కాజిగిరి మినహా చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్లో ఓటింగ్ శాతం పెరిగింది. హైదరాబాద్ నుంచి
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం 20 రోజులపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. దేశవ్యాప్తంగా జూన్ 4న మంగళవారం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. తెలంగాణల�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజుల్లోపు తమ ఎన్నికల ఖర్చు వివరాలు అందించాలని అసెంబ్లీ ఎన్నికల వ్యయ నోడల్ అధికారి విజయకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ వీపీ గౌ
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్త తరహా కుట్రకు తెరలేపింది. ఎమ్మెల్యేలుగా గెలిచి వారం రోజులు కూడా దాటక ముందే జిల్లాలోని మున్సిపాలిటీలను ‘హస్త’గతం చేసుకునే దిశగా ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతు
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గులాబీ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ 23023 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆదిలాబాద్ ఎంప�
ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్కే జై కొట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినప్పటికీ ఇక్కడ మాత్రం గులాబీ వైపే మొగ్గు చూపారు. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేయగా, బీఆర్ఎస్ అభ్యర్థి కోవ ల�