రాష్ట్రస్థాయిలో గవర్నర్, జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగే ఏకైక స్వచ్ఛంద సంస్థ రెడ్క్రాస్ సొసైటీ. అలాంటి సొసైటీలో మంచిర్యాలశాఖ కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలోనూ రాజకీయ చోక్యం చేసుకోవడంపై విమర్�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వీడియో, స్టాటిక్ సర్వైవ్లెన్స్, ఫ్లయింగ్ స్వాడ్ బృందాల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ
జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం గత ఏడాది నవంబరులో ముగిసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నిక వాయిదా పడింది.
జీహెచ్ఎంసీ చరిత్రలో లేని విధంగా కొత్త సంప్రదాయానికి కమిషనర్ తెరలేపారు. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ. 6వేల కోట్లకు పైగా బడ్జెట్ను రూపొందించి అమలు చేస్తున్నది బల్దియా.
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీఎన్టీవో) ఎన్నికల వ్యవహారం వివాదానికి దారితీస్తున్నది. యూనియన్ బై-లా నిబంధనలకు విరుద్ధంగా ఎలక్షన్స్కు వెళ్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బడుల్లో ఎన్నికలకు నగారా మోగింది. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ నేటి(శనివారం) నుంచే ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు అన్
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రలోభాల పర్వంపై పోలీస్, అధికార యంత్రాంగం పూర్తి నిఘా పెట్టింది. సమస్యాత్మక కేంద్రాలపై ఫోకస్ పెడుతూనే కట్టుదిట్టమ�
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రాగా,
శుక్రవారం నోటిఫికేషన్ విడులైంది. ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 11 నామి�
అసెంబ్లీ ఎన్నికలకు నోటి ఫికేషన్ జారీ కావడంతోపాటు నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఒకటి, ఆదిలాబాద్ నుంచి ఇండిపెండెంట్గా అన్నం దేవేందర్,
ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అశిష్ సంగ్వాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదలచేసింది. దీంతో నామినేషన్ల (Nominations) ప్రక్రియ కూడా షురూ అయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు వేళైంది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలు కానున్నది. 9వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉండడంతో ఆ రోజు పెద్ద ఎత్తున వే�