అసెంబ్లీ ఎన్నికల పర్వంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను తేల్చుకోలేక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయి. శుక్రవారం నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండ�
ఎన్నికల నోటిఫికేషన్కు నెలరోజుల ముందునుంచే మంచిర్యాల నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమిపూజ కార్యక్రమాలతో పాటు ఇంటింటీ కార్యక్రమాలతో బీఆర్ఎస�
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.. దీంతో యంత్రాంగం ఎలక్షన్ నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.
జోగులాంబ గద్వాల జిల్లా ఓటర్ల లెక్క తేలింది. 2023 అక్టోబర్ 4వ తేదీ వరకు ఓటర్ల తుది జాబితా ఎన్నికల కమీషన్ విడుదల చేసింది. 2023 అక్టోబర్ వరకు ఓటర్ నమోదుకు వచ్చిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని ఓటర్ జాబితాను రూ
రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అందుకని నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నందున ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు.
Singareni Elections | సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎన్ని�
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రానున్న ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించనున్నదని, మెదక్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల సన్నద్ధత వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్, జిల్ల
సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈవీఎంలను సిద్ధం చేసి తనిఖీలు చేస్తుండడంతో పాటు మరో వైపు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల క్రమబద్ధీకరణనూ �
MLA Quota MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు | ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిం�