పార్లమెంట్ ఎన్నికల వేళ ఎన్నికల యంత్రాంగం నిఘాను మరింత పెంచింది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50 వేల నగదుకు మించి తీసుకువెళితే పట్టుక�
Election Commission | లోక్సభ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ జారీతో ఇవాళ్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బీహార్ మినహా తొల
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. పోలీస్స్టేషన్లు, ట్రై పోలీస్ కమిషనరేట్ల సరిహద్దులలో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర సీపీ శ్రీనివాస్రెడ్డి, హైదరాబాద�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కుట్రపూరితంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆరోపించారు. శనివారం మండలంలోని గురుకుంటలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తో కలిసి ఏర్ప�
లోక్సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లపై మరింత దృష్టి సారించింది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్ని�
పార్లమెంట్ ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో ఎలక్షన్లు ఉండనుండగా, రాష్ట్రంలో నాలుగో విడుత జరుగనున్నాయి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ర�
రాష్ట్రస్థాయిలో గవర్నర్, జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగే ఏకైక స్వచ్ఛంద సంస్థ రెడ్క్రాస్ సొసైటీ. అలాంటి సొసైటీలో మంచిర్యాలశాఖ కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలోనూ రాజకీయ చోక్యం చేసుకోవడంపై విమర్�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వీడియో, స్టాటిక్ సర్వైవ్లెన్స్, ఫ్లయింగ్ స్వాడ్ బృందాల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ
జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం గత ఏడాది నవంబరులో ముగిసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నిక వాయిదా పడింది.
జీహెచ్ఎంసీ చరిత్రలో లేని విధంగా కొత్త సంప్రదాయానికి కమిషనర్ తెరలేపారు. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ. 6వేల కోట్లకు పైగా బడ్జెట్ను రూపొందించి అమలు చేస్తున్నది బల్దియా.
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీఎన్టీవో) ఎన్నికల వ్యవహారం వివాదానికి దారితీస్తున్నది. యూనియన్ బై-లా నిబంధనలకు విరుద్ధంగా ఎలక్షన్స్కు వెళ్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బడుల్లో ఎన్నికలకు నగారా మోగింది. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ నేటి(శనివారం) నుంచే ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు అన్