ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల విత్డ్రాకు 13 వరకు అవక�
చేవెళ్ల లోక్సభ ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్నారో లెక్క తేలింది. మొత్తం 43 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్ల ను ఉపసంహరించుకున్�
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఎవరుంటారనేది లెక్క తేలింది. పార్లమెంట్ పరిధిలో 22 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది.
వచ్చే నెల 13న జరిగే నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 56 మంది అభ్యర్థులు ఆయా పార్టీలతోపాటు స్వతంత్రంగా నామినేషన్లు వేయగా వారిలో 25 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికల పర్వంలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. గురువారం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ల సెట్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్
మెదక్ ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారం మూడు గంటలకు ముగిసింది. దీంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 23 మంది అభ్యర్థులు 36 నామినేషన్లను దాఖలు చేశారు. ఎ�
పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. వరంగల్ లోక్సభకు 58 మంది అభ్యర్థులు 89 సెట్లు, మహబూబాబాద్కు 48 మంది అభ్యర్థులు 60 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈనెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం వరకు కొనసాగింది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి 27 మంది అభ్యర్థుల�
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నిజామాబాద్ నియోజకవర్గానికి మొత్తం 42 మంది 90 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన గురువారం 28 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నిజామాబాద�
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గానికి బుధవారం 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. సోమవారం హైదరాబాద్ స్థానానికి ఆరు, సికింద్రాబాద్ స్థానానికి 9, మల్కాజిగిరి స్థానానికి 11 నామినేషన్లు దాఖలయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. పెద్దపల్లిలో ముగ్గురు, కరీంనగర్లో ఒకరు, నిజామాబాద్లో ఏడుగురు నామినేషన్లు వేశారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార�
నామినేషన్ల ప్రక్రియలో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. బీఎల్ఎఫ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎంసీపీఐ(యూ)పార్టీ అభ్యర్థిగా వనం సుధాకర్.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు కోలాహలంగా జరిగింది. హైదరాబాద్ స్థానానికి 2, సికింద్రాబాద్ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ �