పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు సందేహాలు రేకెత్తించకుండా అధికారులు స్పష్టతతో వ్యవహరించాలని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ఆదేశించారు.
పంచాయతీ ఎన్నికల కోసం వేసిన నామినేషన్లను గుర్తు తెలియని వ్యక్తులు క్లస్టర్ కార్యాలయం నుంచి ఎత్తుకెళ్లారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జైరాంతండా (ఐ)పంచాయతీ�
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది.. ఇప్పటికే తొలి విడత నామినేషన్లు పూర్తికాగా, వాటి పరిశీలన కూడా ముగిసింది. రెండో విడత నామినేషన్ల సమర్పణ కొనసాగుతున్నది. అయితే పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులక�
గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఎన్నడూ లేని డిమాండ్ పెరుగుతోంది. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు అనేక ఆఫర్లు చేస్తున్నారు. ఆఫర్లు, ఒప్పందాలు, ఒట్లు, బాండ్లు తదితర అంశాలు ప్రస్తుతం ట్రెండ్గా మార�
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 136 సర్పంచ్ స్థానాలకు 578 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1246 వార్డు స్థానాలకు 3222 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనె�
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరందుకున్నది. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, ఆయా పార్టీల నేతలు తమ అనుచరులను బరిలో దింపుతున్నారు. తొలి విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.రెండో విడత నామినే�
పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజున నామినేషన్లు మందకొడిగానే దాఖలయ్యాయి.
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండల్లాలోని 184 సర్పచ్ స్థానాలు, 1,642 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ల పర్వంలోనే పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు�
ఉమ్మడి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఆదివారం వాటి పరిశీలన పూర్తయింది. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించారు. మొద టి రోజు ఈనెల 27న స్వల్పంగా దాఖలయ్యాయి. 28న అష్టమి, శనివార�
స్థానిక సంస్థల తొలి విడుత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఉమ్మడి జిల్లాలోని పల�
తొలి విడుత స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. తొలి రెండ్రోజుల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా, చివరిరోజైన శనివారం మాత్రం వెల్లువలా వచ్చి పడ్డాయి. బోధన్ డివిజన్�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారంతో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే సాయం త్రం ఐదు గంటలకే నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా ఆ సమయానికే అభ్యర్థులు భారీగా తరలివచ్చి క్యూలో ని�
ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండోవిడతలో 6 మండలాల్లోని 183 గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 1,686 వార్డు సభ�
రెండో విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం (నేటి)నుంచి ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో విడతలో సంగారెడ్�