తొలి విడుత స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. తొలి రెండ్రోజుల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా, చివరిరోజైన శనివారం మాత్రం వెల్లువలా వచ్చి పడ్డాయి. బోధన్ డివిజన్�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారంతో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే సాయం త్రం ఐదు గంటలకే నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా ఆ సమయానికే అభ్యర్థులు భారీగా తరలివచ్చి క్యూలో ని�
ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండోవిడతలో 6 మండలాల్లోని 183 గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 1,686 వార్డు సభ�
రెండో విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం (నేటి)నుంచి ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో విడతలో సంగారెడ్�
మొదటి విడత నిర్వహించే గ్రామ పంచాయతీలకు మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. మొ దటి రెండు రోజులు సర్పంచ్, వార్డుల సభ్యుల స్థానానికి అంతంతమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం 5గంట�
పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు షురూ కానున్నాయి. ఈ మేరకు అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం 6 మండలాల్లో 160 సర్పంచ్ స్థానాలకు 152 నామినేషన్లు దాఖలు కాగా, 1402 వార్డు స్థానాలకు 186 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్ల�
గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గ్రామ పోరుకు ప్రధాన పార్టీలు సై అనడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఖమ్మం, భద్రాద్రి జిల్ల�
గ్రామపంచాయతీ ఎన్నికల సమరంలో తొలివిడుత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో తొలి విడుత జీపీలు, వార్డు సభ్యులకు పెద్ద సంఖ్య లో నామినేషన్లను దాఖలు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి పరిధిలోని 23 మండలాల్లోని
గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బంది పారదర్శకంగా �
మంథని మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహు�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో కీలకమైన నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది...ప్రదాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేక వర్గాలు భ�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల విత్డ్రాకు 13 వరకు అవక�