మొదటి విడత నిర్వహించే గ్రామ పంచాయతీలకు మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. మొ దటి రెండు రోజులు సర్పంచ్, వార్డుల సభ్యుల స్థానానికి అంతంతమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం 5గంట�
పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు షురూ కానున్నాయి. ఈ మేరకు అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం 6 మండలాల్లో 160 సర్పంచ్ స్థానాలకు 152 నామినేషన్లు దాఖలు కాగా, 1402 వార్డు స్థానాలకు 186 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్ల�
గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గ్రామ పోరుకు ప్రధాన పార్టీలు సై అనడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఖమ్మం, భద్రాద్రి జిల్ల�
గ్రామపంచాయతీ ఎన్నికల సమరంలో తొలివిడుత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో తొలి విడుత జీపీలు, వార్డు సభ్యులకు పెద్ద సంఖ్య లో నామినేషన్లను దాఖలు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి పరిధిలోని 23 మండలాల్లోని
గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బంది పారదర్శకంగా �
మంథని మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహు�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో కీలకమైన నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది...ప్రదాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేక వర్గాలు భ�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల విత్డ్రాకు 13 వరకు అవక�
చేవెళ్ల లోక్సభ ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్నారో లెక్క తేలింది. మొత్తం 43 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్ల ను ఉపసంహరించుకున్�
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఎవరుంటారనేది లెక్క తేలింది. పార్లమెంట్ పరిధిలో 22 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది.
వచ్చే నెల 13న జరిగే నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 56 మంది అభ్యర్థులు ఆయా పార్టీలతోపాటు స్వతంత్రంగా నామినేషన్లు వేయగా వారిలో 25 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికల పర్వంలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. గురువారం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ల సెట్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.