ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఆయా నియోజకవర్గాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా.. నారాయణపేట,
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి మరో ఐదు రోజులే గడువు ఉన్నది. ఈ నెల 10న నామినేషన్ల గడువు ముగియనున్నది. ఈ నెల 3న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి �
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో రోజైన శనివారం 140 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ నియోజకవర్గాల నుంచి అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు.
ఆదిలాబాద్, బోథ్ శాసన సభ నియోజకవర్గాలకు రెండో రోజు శనివారం నామపత్రాలు దాఖలు కాలేదని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం సెలవు అయినందున నామినేషన్లు స్వీకరించబడవని తెలిపారు
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎనిమిది మంది అభ్యర్థ�
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ఘట్టం పూర్తి కానున్నది. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానున్నది. వరంగల్ తూర్పు నియోజకవర్గ నామినేషన్లు వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వీకరించనున్నారు. గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన�
శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానున్నది. ఇందుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్ నియోజకవర�
అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామ�
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, పటాన్చెరు, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధిం�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామానికి చెందిన వంద మంది పింఛన్దారులు ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎన్నికల నామినేషన్ల కోసం రూ.లక్ష విరాళం ఇచ్చారు.