లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్
మెదక్ ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారం మూడు గంటలకు ముగిసింది. దీంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 23 మంది అభ్యర్థులు 36 నామినేషన్లను దాఖలు చేశారు. ఎ�
పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. వరంగల్ లోక్సభకు 58 మంది అభ్యర్థులు 89 సెట్లు, మహబూబాబాద్కు 48 మంది అభ్యర్థులు 60 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈనెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం వరకు కొనసాగింది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి 27 మంది అభ్యర్థుల�
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నిజామాబాద్ నియోజకవర్గానికి మొత్తం 42 మంది 90 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన గురువారం 28 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నిజామాబాద�
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గానికి బుధవారం 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. సోమవారం హైదరాబాద్ స్థానానికి ఆరు, సికింద్రాబాద్ స్థానానికి 9, మల్కాజిగిరి స్థానానికి 11 నామినేషన్లు దాఖలయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. పెద్దపల్లిలో ముగ్గురు, కరీంనగర్లో ఒకరు, నిజామాబాద్లో ఏడుగురు నామినేషన్లు వేశారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార�
నామినేషన్ల ప్రక్రియలో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. బీఎల్ఎఫ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎంసీపీఐ(యూ)పార్టీ అభ్యర్థిగా వనం సుధాకర్.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు కోలాహలంగా జరిగింది. హైదరాబాద్ స్థానానికి 2, సికింద్రాబాద్ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ �
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు క�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన వెంటనే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితాపై జిల్లా ఎన్నికల �
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచే మొదలు కాబోతున్నది. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ రానుండగా, ఆ వెంటే దరఖాస్తుల ప్రక్రియ షురూ కానున్నది. సెలవు రోజులు మినహా ఈ నెల 25 దాకా ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్య