మండలంలోని తుంకిమెట్లలో మంగళవారం ఉదయం పోలీసులు రూ. 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా మంగళవారం ఉదయం బొంరాస్పేట ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో పోలీసులు తుంకిమెట్లలో �
ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పోలీస్ అధికారులు తనిఖీల ను ముమ్మరం చేశారు. పలుచోట్ల నగదు పట్టుబడింది. జిల్లా కేంద్రంలో పట్టుబడిన నగదు వివరాలను అదనపు డీసీపీ జయరామ్, ఏసీపీ కిరణ్ కుమార్ మం�
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ తెలిపారు.
Zahirabad | తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న రూ.4లక్షలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు.
Election Code | రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి
ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల కోడ్ అమలు కావడంతో సీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ అ�
ఎన్నికల నగారా మోగింది. సోమవారం మధ్యాహ్నమే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గ్రేటర్లో రాజకీయ వేడిమి రాజుకున్నది. ఓ వైపు షెడ్యూల్ ఖరారైనా.. ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అధిష్ఠానాన్ని
జూబ్లీహిల్స్ డివిజన్లోని పలు బస్తీల్లో మురుగు సమస్యలను పరిష్కరించడంతో పాటు మంచినీటి సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ. 2కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధ్ది పనులను ఖైరతా�
ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సోమవారం రాత్రి మలక్పేట పోలీసులు గడ్డిఅన్నారం చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మలక్పేట ఇన్స్పెక్టర్ గుంజె శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఐ �
కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల నగారా మోగించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ అమలులోకి రావడంతో వెనువెంటన�
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియామవళిని తూ.చ. తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. అసెంబ్లీ ఎన�