Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తన�
Election Code | హైదరాబాద్లో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో జంట నగరాల పరిధిలో పోలీసులు భారీగా నగదు, బంగారం, వెండిని సీజ్ చేశారు. నార్త్జోన్ టాస్క్ఫోర్స్, గాంధీ నగర్ పోలీ�
అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నది. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడబిడ్డలు ఆటపాటలతో సంబురంగా చేసుకునే వేడుక. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు వేడుకలు కనుల పండువగా సాగనున్నాయి. వాడవాడలా బ
జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనలను విధిగా పాటించాల్సిందేనని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలె
ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల సరిహద్దుల్లో 17 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా భారీ మొత్తంలో నగదు కానీ, వస్తువులు కానీ తీసుకెళ్లరాదన
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అధికారులు తలమునకలయ్యారు. ఈనెల 9వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుత�
ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు.
Hyderabad | రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండా తీసుకెళ్తున్న నగదును, ఇతర వస్తువులను పోలీసులు స్వ�
సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో నగదు, బంగారం పెద్దఎత్తున పట్టుబడుతున్నది. ఈ నేపథ్యంలో నగదు, బంగారం తదితర విలువైన వస్తువులను రవాణా చేసేటప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలను వెంట తీసుక
కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు, లెక్కింపు తేదీలను ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన 48 గంటల్లోనే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించారు. రాజకీయ పోస్టర్ల�
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులత�
రానున్న అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వివిధ బృందాల సభ్యులకు ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.