ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన 9వ తేదీ నుంచి నగరంలో నిర్వహించిన విస్తృత తనిఖీలలో సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు, మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడిం�
ఎన్నికల నియామవళిని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడె సూచించారు. నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికార
అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యం త్రంగా ఆయా విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రెండు రోజుల్లో లా అండ్ ఆర్డర్-1లో భాగంగా 69 మందిని బైండోవర్ చేసినట్లు
మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడే ఎన్నికలు సజావుగా నిర్వహించగలమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్ రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలోని అత్తాపూర్
ఈ రోజు గట్టెక్కితే చాలు అనేదే ప్రలోభం అంటే. అందువల్ల అనేక ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తుంటారు నాయకులు. ప్రజలు నిశితంగా గమనించాల్సింది హామీలు అమలు చేయదగినవా అనేది. ఇది చాలా ముఖ్యం. అమలు చేయదగిన హామీలను నమ్
Revant Reddy | రాష్ట్రప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను వెంటనే ఆపేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలను మరోసారి బయటపెట్టుకొన్నారు.
Election Code | ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్త్రతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో రూ.5 కోట్ల నగదుకుప
బీఆర్ఎస్ ప్రభుత్వమంటే బీసీల ప్రభుత్వం. కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గతంలో పని చేసిన ప�
అధికార వికేంద్రీకరణతో పాలన ప్రజలకు చేరువైంది. పల్లె పల్లెకూ ప్రభుత్వ పథకం చేరుతున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లాలను పునర్విభజన చేయడంతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు క్షేత్
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్ చౌహాన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయాన్ని డ
నిజామాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ స�
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు వాహనాల తనిఖీలు ప్రారంభించారు. మంగళవారం పట్టణంలోని నడింపల్లి ఎక్స్రోడ్ వద్ద ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. అచ్చంపేట సీఐ అనుదీప్, అచ్చంపేట, సిద్దాపూర్ �
ఎన్నికల నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ జి.రవినాయక్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో కలెక్టర్ మాట్లాడారు.