Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చింది.
దసరా పండుగ సందర్భంగా స్నేహితులు, బంధువులు ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశ్యంతో 15 బీర్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తూ పోలీసులకు పట్టుబడడంతో కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ పోలీస్
అసెంబ్లీ ఎన్నికలను అధికారులు పకడ్బందీగా ముందస్తు చర్యలను చేపట్టారు. నియోజకవర్గంలో మొత్తం 269 పోలింగ్ కేంద్రాలుండగా ఇం దులో 51 గ్రామాల్లో 121 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన ట్లు రెవెన�
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేగూరులో షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్.. ఓ వృద్ధురాలి చేత�
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తెలంగాణలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహానికి సామాన్యులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల నిమిత్తం కొద్దిమొత్తంలో నగదు తీసుకెళ్తున్నా పట్టుకుంటున్న పోలీసులు
Telangana | ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరూ కూడా రూ.50వేల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణం చేయొద్దని, సరైన పత్రాలు లేకుండా వెళ్తే సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
సింగరేణి 2022-23లో సాధించిన లాభాల నుంచి 32 శాతం వాటా రూ.711 కోట్లను యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో శుక్రవారం జమచేసింది. మొదట ఈ నెల 16న చెల్లించాలని నిర్ణయించిన యాజమాన్యం.. ఎలక్షన్ కోడ్ రావడంతో సందిగ్ధంలో పడ్డది.
Election Code | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ
క్రమంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి
చేయకుండా అడ్డుకట్ట విస్తృత తనిఖీలు చ�
Hyderabad | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బంజారాహిల్స్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్
అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైరా, సత్తుపల్
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో లెకకు మించిన నగదు అకౌంట్ల సమాచారాన్ని ఎన్నికల నోడల్ ఆఫీసర్ అకౌంటింగ్కు రోజు వారీగా రిపోర్ట్ ద్వారా అందించాలని �
ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు. ముఖ్య కూడళ్లలో చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు బందోబస�
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం, ఇత ర విలువైన వస్తువులు తీసుకెళ్తే చర్యలు తీ సుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతం హెచ్చరించారు. గురువారం ఎస్పీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జి ల్లాలోని వివిధ �
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, నాయ కులు, ప్రజలు, వాహనదారులు నిబంధనలు పాటించాలని కాచిగూడ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐ డి.సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం బ
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాల�