గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్
MLA Thalasani | సనత్ నగర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Thalasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు.
వరుస ఎన్నికలతో 2024 ఎన్నికల నామ సంవత్సరంగా మారనున్నది. రాష్ట్రంలో అత్యధికకాలం ఎన్నికలతోనే గడిచే అవకాశమున్నదని రాజకీయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వరుసగా రాజ్యసభ, లోక్సభ, ఎమ�
Mla Gopinath | నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Mla Gopinath) హామీ ఇచ్చారు.
జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసినందున పరిపాలనలో వేగం పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్, డీఆర్వో, కలెక్టరేట్ విభాగాల పర
Election Code | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో గత అక్టోబర్ తొమ్మిదో తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది.
Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలో భారీగా నగదు పట్టుబడుతున్నది. గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 9 నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.577.32 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొన�
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పరిమితికి మించి మద్యం తరలిస్తున్న వ్యక్తితో పాటు మద్యాన్ని అమ్మిన లిక్కర్ స్టోర్ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లాలో పక్కాగా అమలు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో సంబంధిత కమిటీల ద్వారా నిరంతర పరిశీలన జరి�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు రూ.20,30,83,018 సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల బాండ్ల నోటిఫికేషన్ జారీ చేయడంపై మాజీ బ్యూరోక్రాట్ ఈఏఎస్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.