ఎన్నికల నేపథ్యంలో సీజ్ అయిన నగదు విడుదల కోసం కలెక్టరేట్లో గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేశామని, సరైన ఆదారాలతో నగదు తిరిగి పొందవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే ప్రతి ఒక్క రూ ఆధారాలు, పత్రాలను చూపించాల్సిందేనని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్రాజ్ స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్య�
EC | ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు వికసిత్ భారత్ సంపర్క్ కార్యక్రమం కింద ప్రజలకు బల్క్ వాట్సాప్ మెసేజ్లను పంపటం తక్షణమే నిలిపేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. దీనిపై ఎన్న
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా నిఘా బృందాలు పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణల�
Telangana | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా ని�
పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నందికొండ పైలాన్ కాలనీలోని తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు చెక్పోస్ట్ వద్ద బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ చందనాదీప్తి మీడియా వెల�
Hyderabad | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పార్లమెంట్ సాధారణ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేయాలని సిద్దిపేట సీపీ అనురాధ సోమవారం ప్రకటనలో తెలిపారు.
Election Code | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో రూ.5.73కోట్ల విలువైన బంగారం పట్టుబడిందని ఎస్పీ చంద
Asifabad | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉండటంతో మద్యం, నగదు సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
Election Commission | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. పోలీస్స్టేషన్లు, ట్రై పోలీస్ కమిషనరేట్ల సరిహద్దులలో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.