ముంబై: సూపర్ థ్రిల్లర్ను తలపించిన మహారాష్ట్ర రాజకీయాలు ఇవాళ కొత్త ట్విస్ట్తో మరింత రసవత్తరంగా మారాయి. ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే ఆ రాష్ట్ర సీఎంగ
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ను
గౌహతి: శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. అస్సాంలో గత వారం రోజుల నుంచి బస చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో రేపు జరిగే బలపరీక్షకు తాను హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. సీఎం ఉద్ద�
ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ చివరి దశకు చేరుకున్నది. రేపు ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను �
గౌహతి: తనతో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేలతో ముంబై వెళ్లనున్నట్లు ఇవాళ శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే తెలిపారు. సీఎం ఉద్ధవ్ సర్కార్పై తిరుగుబాటు ప్రకటించిన తర్వాత తొలిసారి షిండే మీడియ
Maharashtra Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమవుతున్నది. శివసేన పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్నాథ్ షిండే.. మద్దతుదారులతో కలిసి గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు ఆయ�
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరుకుంది. ఉద్థవ్ ఠాక్రే ప్రభుత్వం నుంచి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 38 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బయటకు రావడంతో ఎంవీఏ ప్రభుత్వం మైనార్టీలో పడిందని షిం
గౌహతి: అస్సాం రాజధాని గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్లో 38 మంది రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మకాం వేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో గౌహతి నుంచి గుజరాత్లోని �