Eknath Shinde | బరువెక్కిన హృదయంతోనే శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేను (Eknath Shinde) ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శివసేన నేత ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివ సంవాద్ యాత్రలో ఆదిత్య ఠాక్రే పాల్గొన్న�
‘క్విడ్ప్రోకో’ వివాదంలో ఏక్నాథ్ షిండే సర్కార్ శివసేన రెబెల్ ఎమ్మెల్యే మిల్లుకు రూ.15 కోట్లు విడుదల ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చినందుకు నజరానా అంటూ విమర్శలు ముంబై, జూలై 17: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను మేల్కొలుపుతాం కొట్లాడుడు నాకు కొత్తేం కాదు.. ఇక దుమ్ము రేగ్గొట్టుడే నేను ఫైటర్ను… జైళ్లు, కేసులకు భయమా?: కేసీఆర్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ స్ఫూర్
న్యూఢిల్లీ: సహజ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి వెళ్లాలని ఉద్ధవ్ ఠాక్రేను మూడు, నాలుగు సార్లు అభ్యర్థించినట్లు శివసేన తిరుగుబాటు నేత, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. మహా వికాస్ అఘాడీ (కూటమి)పై అసంత�
ముంబై : సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారిగా ఉద్ధవ్ థాకరే తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్రలో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించా�
ముంబై : మహారాష్ట్ర నూతన మంత్రివర్గం 45 మందితో కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుకు తీవ్ర కసర
ఉత్తర, దక్షిణ తమిళనాడులను చేస్తాం మోదీజీ అనుకొంటే అది ఎంతపని? డీఎంకే నేత రాజా ప్రత్యేక దేశం కావాలన్నారు మేం ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కోరకూడదు? బీజేపీ నేత నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చెన్నై, జూలై 6: ఒక�
నాగ్పూర్లో రోడ్ షో అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండేను సీఎంగా చేయాలని నేనే ప్రతిపాదించా. పార్టీ సీనియర్లు నా ప్రతిపాదనను అంగీకరించారు. బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కావాలంటే సీఎం �
ముంబై: శివసేన ఎంపీలు కూడా తిరుగుబాటు చేస్తారనే భయం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పట్టుకుంది. దీంతో లోక్సభలో కొత్త చీఫ్ విప్ పేరును ప్రతిపాదించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఈ మేరకు లోక్సభ స�