నాగ్పూర్లో రోడ్ షో అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండేను సీఎంగా చేయాలని నేనే ప్రతిపాదించా. పార్టీ సీనియర్లు నా ప్రతిపాదనను అంగీకరించారు. బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కావాలంటే సీఎం �
ముంబై: శివసేన ఎంపీలు కూడా తిరుగుబాటు చేస్తారనే భయం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పట్టుకుంది. దీంతో లోక్సభలో కొత్త చీఫ్ విప్ పేరును ప్రతిపాదించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఈ మేరకు లోక్సభ స�
ముంబై: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోయి వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చ�
ముంబై: ‘ఓడలు బండ్లు, బండ్లు ఓడలు’ అవుతాయన్న సామెతకు మహారాష్ట్ర రాజకీయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిన్నటి వరకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వారసుడిగా, మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేపై అనర్హత �
పాట్నా: మహారాష్ట్ర శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వంటి వ్యక్తి కోసం బీహార్లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీ(యూ) వెతుకుతున్నాయని ఎల్జేపీ మాజీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. తద్వారా ప్రతిపక్ష �
ముంబై: నిన్నటి వరకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అండగా ఉన్న శివసేన ఎమ్మెల్యే సంతోష్ భాంగర్ ఇవాళ రూటు మార్చేశారు. వారం రోజుల క్రితం ఉద్ధవ్ కోసం ప్రచారం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్
ముంబై, జూలై 3: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 288 మంది సభ్యుల గల అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 144. బీజేపీ-106, శివసేన రెబల్స్-39 మంది, పలు చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల�
ముంబై: గోవా హోటల్లో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు శనివారం ముంబైకి తిరిగి వస్తారని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ చెప్పడంతో జూలై 3,4 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక స�
ముంబై: అనూహ్యంగా గురువారం రాత్రి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే అనంతరం రెబల్ ఎమ్మెల్యేలు క్యాంప్ చేసిన గోవాలోని హోటల్కు తిరిగి వెళ్లారు. మంత్రి వర్గ�