ముంబై: శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు తమ గ్రూప్కు కొత్త పేరు పెట్టుకున్నారు. ‘శివసేన బాలాసాహెబ్’ బృందంగా పేర్కొన్నారు. ‘మేం ‘శివసేన బాలాసాహెబ్’ బృందం. ఏ పార్టీలో�
గౌహతి: శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకు మద్దతుగా ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు శుక్రవారం ఒక అఫిడవిట్ను సిద్ధం చేశారు. ‘మమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు, స్వచ్ఛందంగా చేరారు’ అని అందులో పేర్కొన్నారు. మహారాష
ముంబై: సీఎం అధికార నివాసమైన వర్షానే తాను వీడానని, తిరుగుబాటుదారులపై పోరాటాన్ని కాదని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాట�
గౌహతి: మన తిరుగుబాటు చరిత్రాత్మకమని ఒక జాతీయ పార్టీ పొగిడిందని శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అన్నారు. అస్సాం రాజధాని గౌహతిలోని ఒక హోటల్లో మకాం వేసిన ఆయన తన వెంట ఉన్న రెబల్ ఎమ్మెల్యేనుద్దేశించి
ముంబై: మహారాష్ట్రలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ నెల 26 నాటికి ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నది. అస్సాంలోని గౌహతి హోటల్లో మకాం వేసిన శివసేన రెబల్ గ్రూప్ నేత ఏక్నా�
ముంబై: బీజేపీ ఉచ్చులో పడవద్దని, ఆ పార్టీ కుట్రకు బలికావద్దని ఏక్నాథ్ షిండేను రెబల్ గ్రూప్ నుంచి తిరిగి వచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ కోరారు. పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ మీకు అన్నీ ఇచ్చారన�
గౌహతి: శివసేనకు చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడే క్యాంప్ పెట్టారు. శివసేన మంత్రి ఏక�