గౌహతి: అస్సాం రాజధాని గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్లో 38 మంది రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మకాం వేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో గౌహతి నుంచి గుజరాత్లోని �
ముంబై: శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు తమ గ్రూప్కు కొత్త పేరు పెట్టుకున్నారు. ‘శివసేన బాలాసాహెబ్’ బృందంగా పేర్కొన్నారు. ‘మేం ‘శివసేన బాలాసాహెబ్’ బృందం. ఏ పార్టీలో�
గౌహతి: శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకు మద్దతుగా ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు శుక్రవారం ఒక అఫిడవిట్ను సిద్ధం చేశారు. ‘మమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు, స్వచ్ఛందంగా చేరారు’ అని అందులో పేర్కొన్నారు. మహారాష
ముంబై: సీఎం అధికార నివాసమైన వర్షానే తాను వీడానని, తిరుగుబాటుదారులపై పోరాటాన్ని కాదని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాట�
గౌహతి: మన తిరుగుబాటు చరిత్రాత్మకమని ఒక జాతీయ పార్టీ పొగిడిందని శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అన్నారు. అస్సాం రాజధాని గౌహతిలోని ఒక హోటల్లో మకాం వేసిన ఆయన తన వెంట ఉన్న రెబల్ ఎమ్మెల్యేనుద్దేశించి