ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తాజాగా ఓ లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖను ఏక్నాథ్ షిండే మీడియాతో షేర్ చేశారు. రాష్ట్రంలో శివసేన పార్టీకి చెందిన వ్యక్తే సీఎంగా ఉన్నా.. వర్షా బంగ్లాకు వెళ్లి ఆయన్ను కల�
గౌహతి: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉంటున్న రాడిసన్ బ్లూ హోటల్ ముందు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అస్సాంకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా నేతృత్వ
Eknath Shinde | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతున్నది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) మరింత బలం సమకూర్చుకుంటున్నారు.
ముంబై: మహారాష్ట్రలో శివసేన మనుగడ కోసం ‘అసహజ’ కూటమి నుంచి తప్పనిసరిగా తప్పుకోవాలని ఆ పార్టీ రెబల్ నేత ఏక్నాథ్ షిండే డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫేస్బుక్ లైవ్లో ఉద్వేగ ప�
ముంబై: తిరుగుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే, కొందరు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం రాత్రి ఆకస్మాత్తుగా ముంబై నుంచి గుజరాత్లోని సూరత్కు విమానంలో వెళ్లారు. అనంతరం అస్సాంలోని గౌహతికి వెళ్ల�
ముంబై: మహారాష్ట్రలోని చారిత్రక శివసేన పార్టీ చీలుతుందా? తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకు శివసేనను చీల్చే సత్తా ఉందా? మహారాష్ట్ర అసెంబ్లీ రద్దవుతుందా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మొత్తం 57 మ�
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. తిరుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయవచ్చన్న ఊహాగాన
Eknath Shinde | మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబా