Eknath Shinde | ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరితే తాము ప్రభుత్వంలో ఉండబోమని సీఎం ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం హెచ్చరించింది. ఆ వర్గం ప్రతినిధి సంజయ్ శిర్సాత్ మీడియాతో మాట్లాడా�
Maharashtra |మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు జరుగనున్నదా? సీఎం షిండే స్థానంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ పీఠం ఎక్కనున్నారా? ఆ దిశగా బీజేపీ తనదైన రాజకీయాలతో పావులు కదుపుతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
విపక్ష పార్టీలో చిచ్చు పెట్టడం.. ఓ గ్రూప్ను చీల్చడం.. వంటి స్వార్థ రాజకీయాలకు బీజేపీ మరోసారి తెరతీస్తున్నది. మహారాష్ట్రలో గత ఏడాది శివసేనని చీల్చి సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గద్దె దించి ఏక్నాథ్షిండేను ఆ సీ�
తిరుగుబాటుకు ముందు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వద్దకు వచ్చిన ఏక్నాథ్ షిండే తనను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయబోతున్నాయని చెప్పారని, భోరున విలపించారని ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే, ఆయనతో
Cried At Matoshree | ‘మాతోశ్రీకి వచ్చిన తర్వాత ఏక్నాథ్ షిండే ఏడ్చారు. బీజేపీతో వెళ్లకపోతే, తనను జైలులో పెడతారని చెప్పారు’ అని ఆదిత్య ఠాక్రే ఈ నెల 11న అన్నారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కూడా దీనిని ధృవీకరించారు.
Sharad Pawar | కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర దర్యాప్తు సంస్థలు పాలక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస
Shiv Sena | శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంల
శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ వర్గం అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. తనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన ఏక్నాథ్ షిండేపై మరోసారి విమర్శలు గుప్పించారు.
Aaditya Thackeray | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు, శివసేన నాయకుడు ఆదిత్య థాకరే సవాల్ విసిరారు. రాజ్యాంగేతర ముఖ్యమంత్రికి తనపై అసెంబ్లీ ఎన్నికల్లో తలపడే ద�
మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం అయిదు స్థానాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మూడు స్థానాలను గెలుచుకుంది. బీజేపీ సిట్టింగ్ సీటైన అమరావతి పట�
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్ తలిగింది. బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువుగా భావించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే నాగ్పుర్లో ఘోర ఓటమి పాలైంది.
Marathi-speaking villages మహారాష్ట్ర అసెంబ్లీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. మరాఠీ భాష మాట్లాడే కర్నాటకలోని 865 గ్రామాలను మహారాష్ట్రలో కలపనున్నారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కర్న�
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వివాదంలో చిక్కుకున్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది