Thane hospital deaths | మహారాష్ట్రలోని థానే జిల్లా కల్వ పట్టణంలో గల ఛత్రపతి శివాజీ మహరాజ్ (CSM) ఆస్పత్రిలో రోగుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రానికి కేవలం 24 గంటల వ్యవధిలోనే 18 మంది ప్రా�
మహారాష్ట్రలోని థానే (Thane) సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున థానే జిల్లాలోని సర్లంబే (Sarlambe) వద్ద సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే (Samruddhi Express Highway) ఫేజ్-3 నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్పై గిడ్డర్ యం�
Devendra Fadnavis | మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీలపై నేతల తిరుగుబాటుతో ఇప్పటికే మహా రాజకీయాలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ వార్తలు వస్త�
మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా (LOP) తనను నియమించాలని పుణె (Pune) జిల్లాలోని బోర్ ఎమ్మెల్యే (Bhor MLA) సంగ్రామ్ థోప్టే (Sangram Thopte) కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్ఠానికి లేఖ రాశారు.
పార్టీల పేర్లు మార్చే అధికారం ఎన్నికల కమిషన్ (EC)కు లేదని మహారాష్ట్ర (Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈసీకి పార్టీ ఎన్నికల గుర్తు (electoral symbol) మాత్రమే కేటాయించే పవర్ ఉందని చెప్పారు.
Maharashtra Politics | మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది అంతుపట్టడం లేదు. సీఎం ఏక్నాథ్ షిండేను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అర్ధరాత్రి వేళ కలిశారు. తెల్లవారుజాము 2 గంటల వరకు వ�
ఎన్సీపీ సీనియర్ నేతగా ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటుతో అధ్యక్షుడు శరద్ పవార్కు గట్టి షాకే ఇచ్చారు. అయితే మహరాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తే.. గతంలో కూడా డిప్యూటీ సీఎంగా చేసిన అజిత్ పవార్ ఇప్పుడు క�
Aditi Tatkare | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అయితే ఏక్నాథ్ షిండే కేబినెట్లో తొలిసారిగా ఎ�
Sanjay Raut | మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) ప్రభుత్వంతో చేతులు కలిపిన వ
వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయడం ల�
జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని కోరుతూ శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. గతేడాది ఇదే రోజు (జూన్ 20) బీజేపీ ప్రోద్బలంతో శివసేనను మోసం చేసి ఏక్నాథ్ శిండే
Maharashtra | మహారాష్ట్రలోని బీజేపీ - శివసేన (ఏక్నాథ్ శిండే వర్గం) కూటమికి బీటలు వారుతున్నదా? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
Sharad Pawar | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar ) భేటీ అయ్యారు. వీరి భేటీ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.