Sanjay Raut | మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) ప్రభుత్వంతో చేతులు కలిపిన వ
వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయడం ల�
జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని కోరుతూ శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. గతేడాది ఇదే రోజు (జూన్ 20) బీజేపీ ప్రోద్బలంతో శివసేనను మోసం చేసి ఏక్నాథ్ శిండే
Maharashtra | మహారాష్ట్రలోని బీజేపీ - శివసేన (ఏక్నాథ్ శిండే వర్గం) కూటమికి బీటలు వారుతున్నదా? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
Sharad Pawar | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar ) భేటీ అయ్యారు. వీరి భేటీ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Shiv Sena | మహారాష్ట్ర (Maharashtra) లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు (MLA), 9 మంది ఎంపీలు (MP) భారతీయ జనతా పార్టీ (BJP) పట్ల
BRS | మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆ రాష్ర్ట ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు బీఆర్ఎస్ భారీ షాక్ ఇచ్చింది. మహారాష్ర్టలోని సౌత్నాగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేత ప్రవీణ్
Uday Samant | మహారాష్ట్ర (Maharastra) రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్నాయి. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్లో ఉన్న 13 మంది ఎమ్మెల్యే
మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయ్యిందని, వచ్చే 15-20 రోజుల్లో అది కూలిపోవడం ఖాయమని శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు.
Sanjay Raut | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం మరో 15-20 రోజుల్లో కూలిపోతుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన�
Sanjay Raut | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అజిత్ పవార్కు అపారమైన పరిపాలన అనుభవం ఉందని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సమర్థుడని రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. కానీ, కొందరు అసమర్థులు చీల
Maharashtra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ కొట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతున్న