కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం, గోధుమలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. కేవలం గోధుమల ఎగుమతికే మోదీ సర్కారు అనుమతి ఇచ్చింది. దేశంలో బియ్యం నిల్వలు
బయటపడ్డ 4500 ఏళ్ల క్రితం నాటి సూర్యదేవాలయం | వంద ఏళ్లు కాదు.. రెండువందల ఏళ్ల క్రితం నాటిది కాదు… సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయాన్ని
కడుపులో ఉన్న బిడ్డ ఆడా.. మగా.. అనే విషయం.. డెలివరీ అయ్యేదాక తెలియదు. గర్భిణీలను టెస్ట్ చేసే డాక్టర్లకు ఆ విషయం తెలిసినా చెప్పరు. ఒకవేళ.. డాక్టర్లు కడుపులో ఉన్న బిడ్డ లింగాన్ని చెప్పినా.. లేక.. త
ఇస్మైలియా (ఈజిప్ట్): ఎవర్ గివెన్ షిప్ గుర్తుందా? సరిగ్గా 106 రోజుల కిందట సుయెజ్ కాలువలో వెళ్తూ దానికి అడ్డంగా ఇరుక్కుపోయింది. వారం రోజులు ఎలాగోలా కిందామీదా పడి ఆ షిప్ను మళ్లీ కదిలేలా చేశారు. అయితే ద�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుగా మరణాల సంఖ్య మూడు వేలు దాటింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో అత్యవసర సందర్భాల్లో
ఈజిప్టు| ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈజిప్టులో రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న బన్హాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు. సమాచ
ఈజిప్టు| ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులో ఓ బస్సు బోల్తా పడటంతో 20 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి అసియుట్కు వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఓవర్టేక్ చే�
కైరో: ఈజిప్టు అంటే ప్రాచీన నాగరికత. ఎన్నోవేల మమ్మీలు, వందల పిరమిడ్లు ఆ దేశ ప్రత్యేకత. అయితే తాజాగా ఓ నగరమే బయటపడింది. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ప్రాంతంలో ఈ నగరం ఉన్నట్టు ఈజిప్టు పురావస్తుశాఖ తెలిపింది. లక్షర్ సమ�
కైరో: ప్రాచీన కాలంలో ఈజిప్టును ఫారో చక్రవర్తుల పరిపాలించిన విషయం తెలిసిందే. అయితే ఆ చక్రవర్తులకు చెందిన మమ్మీలను మరో చోటుకు మార్చనున్నారు. దీని కోసం శనివారం కైరోలో గోల్డెన్ పరేడ్ నిర్వ�
కైరో: సుయెజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోవడం ద్వారా కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతోంది ఈజిప్ట్. 100 కోట్ల డాలర్ల పరిహారం అడగాలని భావిస్తున్నట్లు ఆ దేశం తెలిపింది. అయితే ఈ పర