తనకు కాబోయే భార్య పరీక్షల్లో ఫెయిలవుతుందని తెలిసిన ఒక వ్యక్తి.. ఏకంగా ఆమె చదివే కాలేజికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన ఈజిప్టులో వెలుగు చూసింది. సదరు యువకుడి వయసు 21 సంవత్సరాలు. అతనికి కాబోయే భార్య చదువు పూర్తయిన త�
కైరో : ఈజిప్ట్ రాజధాని కైరో కాప్టిక్ చర్చిలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 41 మంది దుర్మరణం పాలవగా.. 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఇంబాబాలోని అబూ సెఫీన్ చర్చ
సముద్రంలోకి వెళ్లిన ఒక 68 ఏళ్ల వృద్ధురాలిపై షార్క్ దాడి చేసింది. ఆ గాయాలతో ఒడ్డుకు ఈదుకొచ్చిన ఆమె.. ఆస్పత్రికి వెళ్లే దారిలో అంబులెన్సులోనే కన్నుమూసింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం చుట్టు�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం, గోధుమలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. కేవలం గోధుమల ఎగుమతికే మోదీ సర్కారు అనుమతి ఇచ్చింది. దేశంలో బియ్యం నిల్వలు
బయటపడ్డ 4500 ఏళ్ల క్రితం నాటి సూర్యదేవాలయం | వంద ఏళ్లు కాదు.. రెండువందల ఏళ్ల క్రితం నాటిది కాదు… సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయాన్ని
కడుపులో ఉన్న బిడ్డ ఆడా.. మగా.. అనే విషయం.. డెలివరీ అయ్యేదాక తెలియదు. గర్భిణీలను టెస్ట్ చేసే డాక్టర్లకు ఆ విషయం తెలిసినా చెప్పరు. ఒకవేళ.. డాక్టర్లు కడుపులో ఉన్న బిడ్డ లింగాన్ని చెప్పినా.. లేక.. త
ఇస్మైలియా (ఈజిప్ట్): ఎవర్ గివెన్ షిప్ గుర్తుందా? సరిగ్గా 106 రోజుల కిందట సుయెజ్ కాలువలో వెళ్తూ దానికి అడ్డంగా ఇరుక్కుపోయింది. వారం రోజులు ఎలాగోలా కిందామీదా పడి ఆ షిప్ను మళ్లీ కదిలేలా చేశారు. అయితే ద�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుగా మరణాల సంఖ్య మూడు వేలు దాటింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో అత్యవసర సందర్భాల్లో
ఈజిప్టు| ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈజిప్టులో రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న బన్హాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు. సమాచ