ఈజిప్టు| ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులో ఓ బస్సు బోల్తా పడటంతో 20 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి అసియుట్కు వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఓవర్టేక్ చే�
కైరో: ఈజిప్టు అంటే ప్రాచీన నాగరికత. ఎన్నోవేల మమ్మీలు, వందల పిరమిడ్లు ఆ దేశ ప్రత్యేకత. అయితే తాజాగా ఓ నగరమే బయటపడింది. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ప్రాంతంలో ఈ నగరం ఉన్నట్టు ఈజిప్టు పురావస్తుశాఖ తెలిపింది. లక్షర్ సమ�
కైరో: ప్రాచీన కాలంలో ఈజిప్టును ఫారో చక్రవర్తుల పరిపాలించిన విషయం తెలిసిందే. అయితే ఆ చక్రవర్తులకు చెందిన మమ్మీలను మరో చోటుకు మార్చనున్నారు. దీని కోసం శనివారం కైరోలో గోల్డెన్ పరేడ్ నిర్వ�
కైరో: సుయెజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోవడం ద్వారా కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతోంది ఈజిప్ట్. 100 కోట్ల డాలర్ల పరిహారం అడగాలని భావిస్తున్నట్లు ఆ దేశం తెలిపింది. అయితే ఈ పర
రైలు ప్రమాదం | దక్షిణ ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొని 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 66 మందికిపైగా గాయపడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
దుబాయ్, మార్చి 24: ఈజిప్టులోని సూయజ్ కాల్వలో ఓ భారీ కంటైనర్ అడ్డంతిరిగింది. ఆసియా-యూరప్ మధ్య సరుకు రవాణా చేసే ‘ఎంవీ ఎవర్ గివెన్’ అనే ఈ కంటైనర్ ప్రపంచంలోనే అతి పెద్దవాటిలో ఒకటి. ప్రపంచ వాణిజ్యానికి �
కైరో : ఈజిప్టులోని సుయెజ్ జల సంధిలో భారీ కంటేనర్ నౌక చిక్కుకున్నది. సుయెజ్ కాలువలో నౌక అడ్డుతిరగడంతో.. అక్కడ భారీగా ట్రాఫిక్ జామైంది. ఆ కాలువ మార్గంలో వెళ్లాల్సిన చిన్న చిన్న సరుకు రవాణా బోట్లు �