రైలు ప్రమాదం | దక్షిణ ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొని 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 66 మందికిపైగా గాయపడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
దుబాయ్, మార్చి 24: ఈజిప్టులోని సూయజ్ కాల్వలో ఓ భారీ కంటైనర్ అడ్డంతిరిగింది. ఆసియా-యూరప్ మధ్య సరుకు రవాణా చేసే ‘ఎంవీ ఎవర్ గివెన్’ అనే ఈ కంటైనర్ ప్రపంచంలోనే అతి పెద్దవాటిలో ఒకటి. ప్రపంచ వాణిజ్యానికి �
కైరో : ఈజిప్టులోని సుయెజ్ జల సంధిలో భారీ కంటేనర్ నౌక చిక్కుకున్నది. సుయెజ్ కాలువలో నౌక అడ్డుతిరగడంతో.. అక్కడ భారీగా ట్రాఫిక్ జామైంది. ఆ కాలువ మార్గంలో వెళ్లాల్సిన చిన్న చిన్న సరుకు రవాణా బోట్లు �