ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు (Palestine) మానవతా సహాయం (Humanitarian aid) అందించేందుకు భారత్ (India) సిద్ధమైంది. విపత్తు, సహాయ సామాగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది.
Israel request | ఇజ్రాయల్ సేనలు, పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముస్లిం దేశాలైన ఈజిప్టు, జోర్డాన్లలోని ఇజ్రాయెల్ పౌరులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు నివేదికలు ఇ
హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా దిగ్బంధంలో చిక్కుకున్నది. అత్యంత జనసాంద్రత ఉండే గాజాలో 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు.
Cargo Ship | దాదాపు 3 వేల కార్లతో వెళ్తున్న ఓ కార్గో షిప్ (Cargo Ship) నడి సంద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
Boat Bursts Into Flames | ఒక టూరిస్ట్ బోటులో మంటలు చెలరేగాయి (Boat Bursts Into Flames). అందులో ప్రయాణించిన పర్యాటకుల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈజిప్టులోని ఒక బీచ్లో ఈతకొడుతున్న యువకుడిపై షార్క్ దాడి చేసి చంపేసి తినేసింది. యువకుడి తండ్రితో పాటు పలువురు చూస్తుండగానే ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఈజిప్టు వేదికగా జరిగే వాలీబాల్ వరల్డ్కప్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన పారా ప్లేయర్ దీరావత్ మహేశ్నాయక్ ఎంపికయ్యాడు. సీఎం కేసీఆర్ దత్తత మండలం మూడుచింతలపల్లిలోని లింగాపూర్ తండాకు చెందిన మహేశ్
Egypt | ఈజిప్టులో (Egypt) రాజధాని కైరోలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర కైరోలో (Cairo) ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derails) తప్పింది. దీంతో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తనకు కాబోయే భార్య పరీక్షల్లో ఫెయిలవుతుందని తెలిసిన ఒక వ్యక్తి.. ఏకంగా ఆమె చదివే కాలేజికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన ఈజిప్టులో వెలుగు చూసింది. సదరు యువకుడి వయసు 21 సంవత్సరాలు. అతనికి కాబోయే భార్య చదువు పూర్తయిన త�
కైరో : ఈజిప్ట్ రాజధాని కైరో కాప్టిక్ చర్చిలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 41 మంది దుర్మరణం పాలవగా.. 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఇంబాబాలోని అబూ సెఫీన్ చర్చ
సముద్రంలోకి వెళ్లిన ఒక 68 ఏళ్ల వృద్ధురాలిపై షార్క్ దాడి చేసింది. ఆ గాయాలతో ఒడ్డుకు ఈదుకొచ్చిన ఆమె.. ఆస్పత్రికి వెళ్లే దారిలో అంబులెన్సులోనే కన్నుమూసింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం చుట్టు�