రఫా పట్టణంపై దాడులకు ఇజ్రాయెల్ దళాలు సన్నాహాలు చేస్తుండటంతో ఈజిప్ట్ అప్రమత్తమైంది. దక్షిణ గాజా సరిహద్దుల్లో భారీ గోడను నిర్మిస్తున్నది. శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా అయిదు దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకొన్నామని బ్రిక్స్ ప్రకటించింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య విడుత బందీల (Hostages) విడుదలలో రెండో రోజు సందిగ్ధత నెలకొంది. గాజాకు మానవతా సాయం అందించడంలో ఆలస్యంపై అసంతృప్తితో ఉన్న హమాస్ (Hamas) తమ వద్ద ఉన్నవారిని విడిచిపెట్టేందుకు కాస్త సంశయించింది.
Cairo Accident | ఈజిప్ట్ రాజధాని కైరోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యధరా నగరమైన అలెగ్జాండ్రియాను కలిపే హైవేపై శనివారం కార్లు, పలు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు (Palestine) మానవతా సహాయం (Humanitarian aid) అందించేందుకు భారత్ (India) సిద్ధమైంది. విపత్తు, సహాయ సామాగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది.
Israel request | ఇజ్రాయల్ సేనలు, పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముస్లిం దేశాలైన ఈజిప్టు, జోర్డాన్లలోని ఇజ్రాయెల్ పౌరులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు నివేదికలు ఇ
హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా దిగ్బంధంలో చిక్కుకున్నది. అత్యంత జనసాంద్రత ఉండే గాజాలో 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు.
Cargo Ship | దాదాపు 3 వేల కార్లతో వెళ్తున్న ఓ కార్గో షిప్ (Cargo Ship) నడి సంద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
Boat Bursts Into Flames | ఒక టూరిస్ట్ బోటులో మంటలు చెలరేగాయి (Boat Bursts Into Flames). అందులో ప్రయాణించిన పర్యాటకుల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈజిప్టులోని ఒక బీచ్లో ఈతకొడుతున్న యువకుడిపై షార్క్ దాడి చేసి చంపేసి తినేసింది. యువకుడి తండ్రితో పాటు పలువురు చూస్తుండగానే ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఈజిప్టు వేదికగా జరిగే వాలీబాల్ వరల్డ్కప్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన పారా ప్లేయర్ దీరావత్ మహేశ్నాయక్ ఎంపికయ్యాడు. సీఎం కేసీఆర్ దత్తత మండలం మూడుచింతలపల్లిలోని లింగాపూర్ తండాకు చెందిన మహేశ్
Egypt | ఈజిప్టులో (Egypt) రాజధాని కైరోలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర కైరోలో (Cairo) ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derails) తప్పింది. దీంతో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.