పెద్ద చదువులు.. అందులోనూ టాప్ కాలేజీల్లో, విదేశీ యూనివర్సిటీల్లో విద్యంటే మన చేతిలో ఉన్న సొమ్ము సరిపోదు. పిల్లల ఉన్నత చదువు కోసం తల్లిదండ్రులు పొదుపు చేసిన సొమ్ము ఇప్పుడున్న ఫీజులకు ఏమాత్రం చాలదంటే అతి�
అమ్మా! నీవు శరత్కాలంలోని వెన్నెల్లా స్వచ్ఛమైన, తెల్లని శరీరం కలిగినదానివి. తలపై లేలేత చంద్రవంకతో కూడిన కేశకలాపమే కిరీటంగా ధరించావు. నాలుగు చేతులతో వరదాన ముద్ర (వరాలిచ్చే ముద్ర), త్రాసత్రాణ ముద్ర (అభయముద్ర
వనపర్తి : నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం మణిగిల్ల గ్రామంలో అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాసులు ప్రారంభించి మాట్లా
కార్పొరేట్ ఉద్యోగం, మంచి జీతం, హోదా, నేరుగా కంపెనీ డైరెక్టర్లతోనే వ్యవహారాలు.. ఇవన్నీ సాధించాలంటే ఏదైనా ప్రఖ్యాత యూనివర్సిటీలోనో లేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలోనో అత్యున్నత చదువులు చదవాల్సిన అవసరం లే�
ఆధునిక యుగంలో విద్యుచ్ఛక్తి ఆర్థికాభివృద్ధి అతి కీలకమైన అవస్థాపన సౌకర్యం. విద్యుత్ లేనిదే పరిశ్రమలు నడువవు. వ్యవసాయ రంగంలో నీటి పారుదల కష్టమవుతుంది. రవాణా, సమాచార, ఉత్పత్తి, వాణిజ్య అవసరాలకే కాకుండా గృ�
జైపూర్ దగ్గరలోని చాంప్ గ్రామంలో నిర్మించనున్న ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫిబ్రవరి 5న శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమానికి , బీసీసీఐ అధ్యక్షుడు సౌ�
ప్రఖ్యాత గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మరణించారు. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆమె జన్మించారు. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే, 1997లో మహారాష్ట్ర భూషణ్, 1999లో పద్మవిభూషణ్
ప్రపంచంలో తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)తో నడిచే నౌక ఎల్ఎన్జీని నింపుకోవడానికి ఫిబ్రవరి 7న సింగపూర్కు చేరింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు ఆస్ట్రేలియన్ మైనింగ్ కంపెనీ అయిన బీ
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 4.0ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వర్చువల్గా ఫిబ్రవరి 7న ప్రారంభించారు. 33 రాష్ర్టాల్లోని 416 జిల్లాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్�
Namasthe Telangana – Nipuna | ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలి? వాటి కోసం ఎలా సన్నద్ధం కావాలి? పోటీ పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలి? వంటి విషయాల్లో విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ.. కెరీర్లో ముందుకు వెళ్ల�
ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలు, సమాధానాలు, ప్రాక్టికల్ తరగతులు వచ్చేవారం నుంచి టీశాట్, దూరదర్శన్లో ప్రసారం కానున్నాయి. ఇందుకు ఇంటర్బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఎంబీబీఎస్ సీట్ వచ్చిన పేద ఇంటి చదువుల తల్లి వైద్య విద్య చదువు బాధ్యత మొత్తం నాదేనని కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. ‘చదువుల తల్లికి సాయమందించరూ..’ అనే శీర్షికకు ఎ�
యాచారం : మండలంలోని గున్గల్ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు 6వ తరగతి నుంచి 10తరగతికి మిగిలి ఉన్న సీట్లు పూర్తి చేయడానికి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎనీమా సోమవారం ఒక ప్రకటనల
విద్యార్థుల చదువులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. రెండేండ్లు విద్యాసంస్థలు సక్రమంగా తెరుచుకోకపోవడంతో పిల్లల్లో పఠనా సామర్థ్యం దెబ్బతిన్నది. విద్యార్థుల్లో పఠనాసక్తి తిరిగి పెంపొందించేందుకు రాష్ట్ర �