ప్రఖ్యాత గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మరణించారు. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆమె జన్మించారు. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే, 1997లో మహారాష్ట్ర భూషణ్, 1999లో పద్మవిభూషణ్
ప్రపంచంలో తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)తో నడిచే నౌక ఎల్ఎన్జీని నింపుకోవడానికి ఫిబ్రవరి 7న సింగపూర్కు చేరింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు ఆస్ట్రేలియన్ మైనింగ్ కంపెనీ అయిన బీ
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 4.0ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వర్చువల్గా ఫిబ్రవరి 7న ప్రారంభించారు. 33 రాష్ర్టాల్లోని 416 జిల్లాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్�
Namasthe Telangana – Nipuna | ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలి? వాటి కోసం ఎలా సన్నద్ధం కావాలి? పోటీ పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలి? వంటి విషయాల్లో విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ.. కెరీర్లో ముందుకు వెళ్ల�
ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలు, సమాధానాలు, ప్రాక్టికల్ తరగతులు వచ్చేవారం నుంచి టీశాట్, దూరదర్శన్లో ప్రసారం కానున్నాయి. ఇందుకు ఇంటర్బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఎంబీబీఎస్ సీట్ వచ్చిన పేద ఇంటి చదువుల తల్లి వైద్య విద్య చదువు బాధ్యత మొత్తం నాదేనని కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. ‘చదువుల తల్లికి సాయమందించరూ..’ అనే శీర్షికకు ఎ�
యాచారం : మండలంలోని గున్గల్ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు 6వ తరగతి నుంచి 10తరగతికి మిగిలి ఉన్న సీట్లు పూర్తి చేయడానికి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎనీమా సోమవారం ఒక ప్రకటనల
విద్యార్థుల చదువులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. రెండేండ్లు విద్యాసంస్థలు సక్రమంగా తెరుచుకోకపోవడంతో పిల్లల్లో పఠనా సామర్థ్యం దెబ్బతిన్నది. విద్యార్థుల్లో పఠనాసక్తి తిరిగి పెంపొందించేందుకు రాష్ట్ర �
అది దేశ స్వాతంత్య్రానికి పూర్వమే ప్రారంభమైన పాఠశాల. తొలుత ఉర్దూ మీడియం మాత్రమే ఉన్న ఆ పాఠశాల కాలక్రమేణా తెలుగు మీడియం పాఠశాలగా మారింది. కాలంతో పాటు మారుతూ, తనను తాను ఆధునీకరించుకుంటూ ఇంగ్లిష్ మీడియాన్న
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్లో బోర్డు స్వల్ప సవరణలు చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలతో కూడిన డేట్షీట్ను శుక్రవారం విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ, 12వ �