కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పణ్ మూడోదశ సర్వేలో తెలంగాణలోని వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలు ప్రథమ ర్యాంకు సాధించాయి. ఇతర రాష్ర్టాలకు చెందిన ద్�
అపరిశుభ్ర పరిసరాల నుంచి పరిశుభ్రత దిశగా, అనారోగ్యం నుంచి ఆరోగ్య దిశగా, కాలుష్యం నుంచి స్వచ్ఛత దిశగా దేశాన్ని ముందుకు నడిపించే మహత్తర కార్యక్రమం స్వచ్ఛభారత్...
అన్యాయాలపై అసెంబ్లీలో ప్రస్తావన ఆర్థికపరమైన అంశాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై 1958 మార్చి 1న శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చలో పాల్గొంటూ డా. మర్రి చెన్నారెడ్డి బడ్జెట్లోని అంకెలను బట్టి చూస్తే త�
ఆర్ ఆమోస్ ఆధ్వర్యంలోని టీఎన్జీఓ యూనియన్ 1968, జూలై 10న తెలంగాణ హామీల దినం నిర్వహించింది. ఉద్యోగుల రక్షణలను ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించడం, ముల్కీ నిబంధనలు...
వేయి స్తంభాల గుడి (వరంగల్).. దీన్ని 1163లో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు చాళుక్యవాస్తు శైలిలో నిర్మించారు. స్వయంభూ దేవాలయం. కాకతీయుల ఆరాధ్య దైవం. రెండో ప్రోలరాజు ఈ దేవాలయాన్ని...
దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం (ఎల్డబ్ల్యూఈ) తగ్గినట్టు కేంద్రం ప్రకటించింది. 2009-21 మధ్య నక్సలైట్ల హింసాత్మక కార్యక్రమాలు గణనీయంగా తగ్గినట్టు వెల్లడించింది. వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో ప్రభ�
హైదరాబాద్ : ఎంత ఖర్చయినా వెచ్చించి ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బ
వచ్చే ఏడాదిలోగా మున్సిపాలిటీలకు మాస్టర్ప్లాన్లు పట్టణాల్లో ఎఫ్ఎస్టీపీలు, మోడ్రన్ ధోబీఘాట్లు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేగంగా అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో భారీ స్థాయిలో పెరుగుతున్న పట్టణీక�
తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందనేది అక్షర సత్యం. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ మానవ వనరుల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన మానవ వనరులు కావాలంటే నాణ్యమైన విద్య/ శిక్షణ ఒక్కటే మార్గం. దీనికోసం
అత్యంత కీలకమైన విద్య, వైద్యం, భద్రతా రంగాల్లో ఏకంగా 52 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రధాన శాఖల బలోపేతానికి చర్యలు చేపట్టింది
‘నో అడ్మిషన్స్'- ప్రవేశాలు ముగిసిన తర్వాత ప్రఖ్యాతి గాంచిన ప్రైవేటు స్కూళ్ల ముందు ఇటువంటి బోర్డులను చూస్తుంటాం. ఆ స్కూల్ ప్రతిష్ఠకు అదొక చిహ్నం లాంటిది. తెలంగాణలో ఇటువంటి బోర్డులు పలు ప్రభుత్వ స్కూళ్ల
‘విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేక విత్తంబు లేదు, విత్తంబు లేకనే శూద్రులు అధోగతి పాలయ్యారు, ఇంత అనర్థం ఒక విద్య వల్లనే..’ అన్న పూలే మాటల ఆంతర్యానికి గౌరవం �
మానవాభివృద్ధికి చిహ్నాలు వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలు. ఈ మూడు రంగాలు సమపాళ్లలో అభివృద్ధిని సాధిస్తేనే ఆ సమాజంలో నివసిస్తున్న పౌరుల ప్రగతి మెరుగుపడుతుంది. వ్యవసాయం, వైద్యరంగం పరిఢవిల్లాలంటే విద్యా వ్య�