హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్�
చెరువుల మరమ్మతులకు, అభివృద్ధికి నిజాం ప్రభుత్వం కోట్లాది రూపాయలను ప్రతి ఏటా ఖర్చుచేసేది. 1903-07 మధ్య కాలంలో తెలంగాణలోని దాదాపు అన్ని పెద్ద చెరువులకు...
బీడువడిన భూములను గోదావరి జలాలతో సశ్యశ్యామలం చేయగల సమగ్రమైన పోచంపాడు ప్రాజెక్టును నిర్మించకుండా తెలంగాణలో అభివృద్ధి సాధ్యపడదు. ప్రస్తుతం దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న...
ఇండోనేషియా కొన్ని దీవులు తప్ప మిగతా ఆసియా ఖండమంతా ఉత్తరార్ధగోళంలోనే ఉంది. కర్కటరేఖ వెళ్తున్న ఆసియా దేశాలు: తైవాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భారతదేశం, ఒమన్, యూఏఈ, సౌదీఅరేబియా..
పర్వతాలు -చాలా ఎక్కువ వాలును కలిగి ఉపరితలం ఎత్తయిన శిఖరాలను కలిగి ఉండేవి పర్వతాలు. ఇవి ఆసియా ఖండపు భూ విస్తీర్ణంలో 20 శాతం ఆక్రమించాయి. ఆసియాలోని ప్రముఖ పర్వతాలు.. -మౌంట్ ఎవరెస్ట్: ఇది నేపాల్లో ఉన్నది. ఇది హ�
మైనములు (waxes) ఇవి తినదగినవి కావు. వీటిని కీటకాలు ఉత్పత్తి చేస్తాయి. ఉదా. తేనేటీగల మైనము, లక్క, చెవిగూమిలి సంయుగ్మ కొవ్వులు (Conjugated/ Compound Lipids) కొవ్వు (లిపిడ్) అణువుతో కొవ్వు కాని అణువు బంధం ఏర్పర్చుకుంటే అలాంటి లిపిడ�