మంత్రి కేటీఆర్ మరోసారి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారు. ఎంబీబీఎస్, ఎన్ఐటీలో సీటు సాధించిన ఇద్దరు నిరుపేద అక్కాచెల్లెళ్లు కావేరి, శివాని చదువులకు పూర్తి భరోసా ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు �
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని టీ-హబ్లో అమెరికన్ తెలం
విద్యారంగంలో విప్లవాలు రావాలని కాలమే ఎదురుచూసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఆదివాసి గూడేల నుంచి పట్టణాలు, నగరాల్లోని మురికివాడల ముంగిళ్ల దాకా విద్యారంగం విస్తరించినప్పుడే మహిళా సమాజం వికాసం చె�
ప్రాభవం కోల్పోయే పరిస్థితి నుంచి ప్రతిభ కనబరిచే స్థాయికి.. కూలీలైన్ స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల తోడ్పాటు దాతల సాయంతో విద్యార్థులకు మెరుగైన వసతులు ఆరేళ్లలో గణనీయంగా పెరిగిన అడ్మిషన్లు ‘సీఎస�
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడితో ఆస్తి, ప్రాణ నష్టాలు అపారం. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఒక ఎత్తు అయితే.. అక్కడ ఉన్న విదేశీయుల పరిస్థితి మరీ దారుణం. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ఉక్రెయ�
తరతరాలుగా దేశంలో బడుగు బలహీనవర్గాలు విద్యకు దూరం చేయబడ్డారు. బ్రిటిష్ కాలంలో లార్డ్ కర్జన్ ఆధునిక ఆంగ్లవిద్య ప్రవేశ పెట్టే నాటికి (1890) దేశ అక్షరాస్యత 2.3 శాతం. ఆంగ్లేయులు ఆధునిక, లౌకిక విద్య ప్రవేశపెట్టి
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్)లో ప్రవేశాలు పొందవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపా�
పెద్ద చదువులు.. అందులోనూ టాప్ కాలేజీల్లో, విదేశీ యూనివర్సిటీల్లో విద్యంటే మన చేతిలో ఉన్న సొమ్ము సరిపోదు. పిల్లల ఉన్నత చదువు కోసం తల్లిదండ్రులు పొదుపు చేసిన సొమ్ము ఇప్పుడున్న ఫీజులకు ఏమాత్రం చాలదంటే అతి�
అమ్మా! నీవు శరత్కాలంలోని వెన్నెల్లా స్వచ్ఛమైన, తెల్లని శరీరం కలిగినదానివి. తలపై లేలేత చంద్రవంకతో కూడిన కేశకలాపమే కిరీటంగా ధరించావు. నాలుగు చేతులతో వరదాన ముద్ర (వరాలిచ్చే ముద్ర), త్రాసత్రాణ ముద్ర (అభయముద్ర
వనపర్తి : నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం మణిగిల్ల గ్రామంలో అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాసులు ప్రారంభించి మాట్లా
కార్పొరేట్ ఉద్యోగం, మంచి జీతం, హోదా, నేరుగా కంపెనీ డైరెక్టర్లతోనే వ్యవహారాలు.. ఇవన్నీ సాధించాలంటే ఏదైనా ప్రఖ్యాత యూనివర్సిటీలోనో లేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలోనో అత్యున్నత చదువులు చదవాల్సిన అవసరం లే�
ఆధునిక యుగంలో విద్యుచ్ఛక్తి ఆర్థికాభివృద్ధి అతి కీలకమైన అవస్థాపన సౌకర్యం. విద్యుత్ లేనిదే పరిశ్రమలు నడువవు. వ్యవసాయ రంగంలో నీటి పారుదల కష్టమవుతుంది. రవాణా, సమాచార, ఉత్పత్తి, వాణిజ్య అవసరాలకే కాకుండా గృ�
జైపూర్ దగ్గరలోని చాంప్ గ్రామంలో నిర్మించనున్న ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫిబ్రవరి 5న శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమానికి , బీసీసీఐ అధ్యక్షుడు సౌ�