అవక్షేపం ఉష్ణోగ్రత, పీడనం మొదలైన వాటి ప్రభావం వల్ల భౌతిక, రసాయన మార్పులు జరిగి సిమెంట్ చేసినట్లుగా తయారై గట్టిపడి స్థరిత రూపం దాల్చడం వల్ల అవక్షేప శిలలు...
అయ్యదేవర కాళేశ్వరరావు, బీవీ సుబ్బారాయుడు, దేవులపల్లి రామానుజారావు, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సభ్యులను కలిసి విశాలాంధ్రను ఏర్పాటు చేయా
వ్యవసాయంపై చేసే పరిశోధన రైతులకు అందించడం వల్ల వ్యవసాయరంగ అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది. ఇది ఎక్కువగా ల్యాబ్ టు ల్యాండ్ అంటే ప్రయోగశాలల్లో అభివృద్ధిపరచిన...
వ్యక్తి వికాసానికి, సమాజ ప్రగతికి, మానవజాతి పురోగతికి తోడ్పడే అద్భుతమైన సాధనం విద్య. విద్య శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే విద్యా విధానం సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా...
భారతదేశంలో అత్యధిక నీటి పరిమాణంతో ప్రహించే బహ్మ్రపుత్ర నది.. టిబెట్లోని కైలాసనాథ పర్వతాల్లోని మానస సరోవరం వద్ద గల షిమ్యమ్ డగ్ వద్ద జన్మిస్తుంది. టిబెట్, చైనా, భారత్, బంగ్లాదేశ్ల...
పత్రం అనేది కాండం, శాఖలపై పార్శంగా ఏర్పడే బల్లపరుపుగా ఉండే నిర్మాణం. పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని బాష్పోత్సేకమని, బిందువుల రూపంలో...
మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధులమని చెప్పుకున్న కొందరు నాయకులు రెండు విధాలుగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణకు...
-1897లో పబ్లిక్ వర్స్ డిపార్ట్మెంట్ నుంచి శాశ్వతంగా నీటి పారుదల శాఖను వేరుచేసింది ప్రభుత్వం. త్వరితగతిన చెరువుల పునరుద్ధరణ జరగడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాలో ఒక ఇరిగేషన్ ఇంజినీర్ను, అతని క�
అత్యంత అధునాతన, పారిశ్రామికీకరణ చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఏడు దేశాల కూటమి. తొలి నాళ్లలో ఆర్థిక రాజకీయ అంశాలపై మాత్రమే చర్చ జరిగేది. కాలక్రమంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనేక అంతర్జాతీయ అంశా�
కేంద్ర ప్రభుత్వం నీలం సంజీవరెడ్డి పలుకుబడి ముందు తలవంచింది. ఆయన ఒత్తిళ్లకు లొంగి 1963, మార్చి 23న నాలుగో వంతుకు కుదించిన చిన్న సైజు పోచంపాడు ప్రాజెక్టుకు అనుమతిని...
తెలంగాణలో హుస్సేన్సాగర్ సరస్సు ఆలేరు నదిపై ఉంది. ఇందులో కృత్రిమ జిబ్రాల్టర్ రాక్ దీవిగల బుద్ధ విగ్రహం ఉంది. వీటితోపాటు రాష్ట్రంలో పాకాల, రామప్ప, లక్నవరం, కేసముద్రం, మీర్ ఆలం ట్యాంక్, దుర్గంచెరువు....