ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ క్రమంలో, పాతకాలపు కఠినమైన శిక్షా పద్ధతుల కంటే, విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారిని సరైన మార్గంలో పెట్టే ‘పాజిటివ్ డిసిప్లిన్
విద్యావ్యవస్థలో మార్పులకు ఉన్నత విద్యామండలి చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 30 కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుండగా, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు క్యూ కడుతున్నాయి. �
సామాన్యుల చదువుల సర్కారు బడి అస్తిత్వానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎసరు తెస్తున్నది. చికిత్స చేస్తామంటూ ఆ ముసుగులో ఉసురు తీసేందుకు ఉరుకులాడుతున్నది. విద్యాకమి షన్ నివేదిక వివాదాస్పదం కావడమే ఇందుకు నిదర�
‘ప్రస్తుత విద్యావ్యవస్థ బాగు గురించి సిఫార్సు చేయాల్సిన విద్యా కమిషన్ టీచర్ల వేతనాల గురించి ప్రస్తావించడం ఎందుకు? సంబంధం లేని అంశంపై సిఫార్సు చేయడంలోని ఆంతర్యమేమిటి?’ అని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్�
తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, సాక్షాత్తు కమిషనే నివేదికను బహిర్గతం చేయడంతో విద్యాకమిషన్ లక్ష్యంగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యాకమిషన్లో విద్యావేత్తలు, ప్రొఫ�
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యిందని, ప్రజల సొమ్ముతో హార్వర్డ్ వర్సిటీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి.. ప్రభుత్వ విద్యావ్యవస్థను బాగు చేయాలనే ఆలోచన ఏ మాత్రం లేదని ఎమ్మెల్సీ దాస�
కాంగ్రెస్ సర్కారు విద్యార్థులపై చిన్నచూపుచూస్తున్నదని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. గురుకుల్లాలోని విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా గా
నేటి పోటీ ప్రపంచంలో విద్యకున్న ప్రాముఖ్యతను వయోజనులకు వివరించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్ కోరారు.
విద్యారంగంపై సీఎం రేవంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు. శనివారం ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్నగర్లోని స�
పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్యాదవ్ విమర్శించారు. తెలంగాణభవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత వాసు
రాష్ట్రంలో ఇంటర్బోర్డు, ఇంటర్ విద్యా కమిషనరేట్ను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇంటర్బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయనున్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు పాఠశాల విద్య ఆధ్వర్యంలో నడిచే విద్య�
‘అరవై ఏండ్ల పాలనలో విద్యావ్యవస్థను నాశనం చేసింది కాంగ్రెస్ కాదా? ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ కారణం కాదా? అంత బాగుచేసి ఉంటే ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి ఎందుకువచ్చింది? రెండేళ్ల కిందట అధికారం చేపట్టిన ర
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.. మూడు రోజుల క్రితం సిరిపురం ఎస్సీ హాస్టల్లో, మండల కేంద్రంలోని కస్త�