విద్యారంగంపై సీఎం రేవంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు. శనివారం ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్నగర్లోని స�
పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్యాదవ్ విమర్శించారు. తెలంగాణభవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత వాసు
రాష్ట్రంలో ఇంటర్బోర్డు, ఇంటర్ విద్యా కమిషనరేట్ను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇంటర్బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయనున్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు పాఠశాల విద్య ఆధ్వర్యంలో నడిచే విద్య�
‘అరవై ఏండ్ల పాలనలో విద్యావ్యవస్థను నాశనం చేసింది కాంగ్రెస్ కాదా? ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ కారణం కాదా? అంత బాగుచేసి ఉంటే ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి ఎందుకువచ్చింది? రెండేళ్ల కిందట అధికారం చేపట్టిన ర
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.. మూడు రోజుల క్రితం సిరిపురం ఎస్సీ హాస్టల్లో, మండల కేంద్రంలోని కస్త�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి అనవసరమైన వాటితో కాలయాపన చేస్తూ పాలనను గాలికివదిలేసిందని, ప్రధానంగా విద్యావ్యవస్థ కుదేలైపోయిందని బీఆర్ఎస్ నాయకుడు, గురుకులాల సొసై�
విద్యా శాఖలో సాంకేతిక మాధ్యమం ఒక అంటురోగంలా తయారైంది. అది దినదినం గూగుల్ షీట్లు, అప్లికేషన్లు, జియో మ్యాపులు, ఫొటోలు, జూమ్ సమావేశాలు అంటూ ముదిరిపోతూనే ఉన్నది.
Mahabubnagar | అంగన్వాడీ కేంద్రాల్లో ఆట, పాటలు, అనుకరణ ద్వారా పిల్లలకు విద్యాబోధన చేస్తారని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదని, విద్య�
పాఠశాల, కళాశాలల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాళ్లే ఎక్కువ! కానీ, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ లాంటి నాయకత్వ స్థానాల్లో మాత్రం.. మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ.
MLC Kavitha | విద్యారంగంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని నిరూపించుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు.