రేవంత్ పాలన చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని.. నీ వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గుండుమాల్ మండల కేంద్రంలో ని మోడల్ స్
రాష్ట్రంలో గురుకులాల వ్యవస్థను రద్దు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులసంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. గురుకులాలను డే స్కాలర్స్గా మార్చేందుకు అనుకూల
Private School Fee | రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లను చూస్తుంటే ‘ఫీజులు ఫుల్లు.. చదువు నిల్లు’ అన్న చందంగా తయారయ్యాయి. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఈ పాఠశాలలు సంపాదనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న
Rahul Gandhi | ఒక్క పరీక్ష కూడా నిజాయితీగా నిర్వహించలేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సమస్త విద్యా వ్యవస్థను’ పూర్తిగా నాశనం చేశారని ఆరోపి�
ఎనిమిదో తరగతి చదువుతున్న చాలామంది విద్యార్థులు రెండో తరగతి పాఠాలను చదవలేకపోతున్నారు. గణిత సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. కానీ పదో తరగతిలో ఏటా 90 శాతానికిపైగా ఉత్తీర్ణత. రెండో తరగతి పాఠాలను చదవలేనివా�
తొమ్మిది, పది తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పలు విమర్శలకు తావిస్తున్నది. తమిళనాడులో డీఎంకే నేత ఇల
నీట్ యూజీ-2026 పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు గురువారం తీవ్ర నిరసన తెలిపాయి.
విద్యావిధానం అంటే ఒక వర్గానితో, ఒక సమూహానికో వర్తించే సంక్షేమ పథకం కాదు. విద్య అంటే సమాజంలోని పిల్లలంతా సుశిక్షితులైన మానవ వనరుగా రూపొందించే సుదీర్ఘ ప్రక్రియ. పదేండ్ల పాఠశాల విద్య, రెండేండ్ల్ల ఇంటర్మీడి
సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని �
ఫిన్లాండ్ (ఫిన్నిష్) విద్యావిధానం. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యావ్యవస్థ. ఈ దేశంలో 98% సర్కార్ స్కూళ్లే.. కేవలం 2% మాత్రమే ప్రైవేట్ స్కూళ్లుంటాయి. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు గల ఈ దేశ విద్యావిధానాన్ని మన వి
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు యావత్తు విద్యావ్యవస్థను కుదిపేసింది. ఈ ఒక్క తీర్పుతో వేలాది మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులకు ఆశా�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ క్రమంలో, పాతకాలపు కఠినమైన శిక్షా పద్ధతుల కంటే, విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారిని సరైన మార్గంలో పెట్టే ‘పాజిటివ్ డిసిప్లిన్
విద్యావ్యవస్థలో మార్పులకు ఉన్నత విద్యామండలి చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 30 కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుండగా, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు క్యూ కడుతున్నాయి. �