RS Praveen Kumar | నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలను రేవంత్ సర్కార్ నాశనం చేసినట్టే విద్యారంగాన్ని నాశనం చేస్తోంది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మ�
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పింది. పాఠశాలల్లో అంతు లేని నిర్లక్ష్యం కనిపిస్తున్నది. మండలంలోని జప్తి జాన్కంపల్లిలో ఉన్న ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా కరువైంది.
విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు శృతిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కోసం ఎస్ఎస్ఏ ఉద్యోగులు
కేసీఆర్ పదేండ్ల కాలంలో విద్యకు స్వర్ణయుగం తెచ్చారని, ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నదని జిల్లా గురుకుల బాట ఇన్చార్జి, బీఆర్ఎస్వీ నేత కుర్వ పల్లయ్య ఆరోపించారు. ఏడాది ప్ర
‘విద్యా సంస్థల్లో కనీస వసతులు లేవు, కూర్చోవడానికి కుర్చీలు లేవు, ల్యాబ్ల్లో ప్రయోగాలు ఉండవు, అసలు కెమికల్స్ ఎలా ఉంటాయో కూడా తెల్వదు, కెరీర్పై అవగాహన కల్పించరు.. ఇలా ఉంటే ఎలా చదువుకునేది’ అని విద్యార్థు
AP News | ఏపీ మంత్రి నారా లోకేశ్పై వైసీపీ తీవ్రంగా మండిపడింది. గత ప్రభుత్వం విద్యాశాఖలో రూ.6500 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయిందని.. అవన్నీ ఇప్పుడు తాము కడుతున్నామని లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస�
జూబ్లీహిల్స్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని జేఎన్ఏఎఫ్ఏయూకు కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 53 రోజులుగా తామంతా నిరసన కార్యక్రమాలు చేస్�
తెలంగాణలో కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైంది.. ఇది తరుచూ కాంగ్రెస్ నేతలు వల్లించే మాటలు. కానీ శుద్ధ అబద్ధం. ఇదే విషయాన్ని కేంద్రం గతంలోనే పార్లమెం ట్ వేదికగా అనేకసార్లు ప్రకటించింది.
Telangana | తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్ పని చేయనుంది.
విద్యా వ్యవస్థలో సమస్యలు పేరుకుపోయాయి. పాలకుల నిర్లక్ష్య వైఖరి పేద, మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు శాపంగా మారింది. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్య పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం, దుస్తుల కొరత, తాగునీటి ఇబ్�
“ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ను దెబ్బతీస్తే చాలు.. దానంతట అదే సర్వనాశనం అవుతుంది.” ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ విద్యావ్యవస్థ ఘోరమైన పరిస్థితిలో ఉంది. పలు పాఠశాలల�
Vinod Kumar | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ లేఖ రాశారు. ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ ఆఫ్-క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ లేదా �