పాలెం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చే సిన మహాదానకర్ణుడు కీర్తిశేషులు సుబ్బయ్య (సుబ్రహ్యణ్య శర్మ) అని ఢిల్లీ యూజీసీ ఆర్జోషి అన్నా రు. ఆదివారం మండలంలోని పాలెం శ్రీ వేంకటేశ్�
దూర విద్యా విధానం ద్వారా నాణ్యమైన విద్యా విధానం అందించడం చాలా అవసరమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కే సీతారామారావు అన్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నదని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృష
ఉపాధ్యాయుడు సమాజానికి వెన్నెముక. ‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది’ అని ఒక మహానుభావుడు అన్నారు. ‘టీచర్ ఒక సోషల్ ఇంజినీర్' అని ఇంకో మహానుభావుడన్నారు. వీటిని పరిశీలిస్తే దేశాభివృద్ధి ఉ�
Telangana | తెలంగాణ విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోరు పారేసుకున్నారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దురహంక�
విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదా? సమాజంలోని పరిస్థితులు తెలుసుకోకుండా చేయడానికి, విద్యార్థుల్లో వివేచనా శక్తి లేకుండా చేసేందుకు కుట్ర చ�
రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఎంప్లాయబిలిటీ, ఆంత్రప్రెన్యూర్షిప్, ఎంపవర్మెంట్ అనే 3ఈ సూత్రం ఆధారంగా పాఠ్యాంశాలు, మూల్యాంకనంలో మార్పు లు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సూ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశంలో మతోన్మాద భావజాలాన్ని వ్యాప్తి చేసి, విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నదని పౌర హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చే
కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగట్టాలని, శాస్త్రీయ విద్యావిధానం కోసం విద్యార్థి సంఘాలు పోరాడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుప�
ఉన్నత విద్యా సంస్థల్లో పోటీతత్వాన్ని, ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ర్యాంకులను జారీచేయాలని నిర్ణయించింది.
పీర్జాదిగూడ, జూలై 19 : తెలంగాణ సర్కారు గురుకులాలు, మైనారిటీ రెసిడెన్సీ పాఠశాలలు ఏర్పాటు చేసి దేశంలోనే విద్యారంగానికి ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సర్కారు బడుల్లో వ�
దేశ ప్రజలు వెంటనే వలసవాద మైండ్సెట్ నుంచి బయటపడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. వసల వాద మైండ్ సెట్ నుంచి బయటపడి, సొంత అస్తిత్వవాదం వైపు మొగ్గు చూపాలని హితవుపలికారు. �
తెలంగాణ బాల ఉద్యమకారిణి నీరుడు జయచంద్రికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. జయచంద్రిక ఉన్నత విద్య కోసం దాత మనికొండ రంజిత్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. శు�