రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఎంప్లాయబిలిటీ, ఆంత్రప్రెన్యూర్షిప్, ఎంపవర్మెంట్ అనే 3ఈ సూత్రం ఆధారంగా పాఠ్యాంశాలు, మూల్యాంకనంలో మార్పు లు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సూ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశంలో మతోన్మాద భావజాలాన్ని వ్యాప్తి చేసి, విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నదని పౌర హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చే
కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగట్టాలని, శాస్త్రీయ విద్యావిధానం కోసం విద్యార్థి సంఘాలు పోరాడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుప�
ఉన్నత విద్యా సంస్థల్లో పోటీతత్వాన్ని, ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ర్యాంకులను జారీచేయాలని నిర్ణయించింది.
పీర్జాదిగూడ, జూలై 19 : తెలంగాణ సర్కారు గురుకులాలు, మైనారిటీ రెసిడెన్సీ పాఠశాలలు ఏర్పాటు చేసి దేశంలోనే విద్యారంగానికి ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సర్కారు బడుల్లో వ�
దేశ ప్రజలు వెంటనే వలసవాద మైండ్సెట్ నుంచి బయటపడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. వసల వాద మైండ్ సెట్ నుంచి బయటపడి, సొంత అస్తిత్వవాదం వైపు మొగ్గు చూపాలని హితవుపలికారు. �
తెలంగాణ బాల ఉద్యమకారిణి నీరుడు జయచంద్రికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. జయచంద్రిక ఉన్నత విద్య కోసం దాత మనికొండ రంజిత్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. శు�
హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో విద్యా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో జయ చంద్రిక అనే తెలంగాణ ఉద్యమకారిణి ఉన్నత విద్యకు గా�
ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష అని, ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టటం సానుకూలాంశమని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఇంగ్లిష్ అత్యవసరమని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ తెలిపారు. ఇంగ్లీష్తోనే అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనేక జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు
ప్రజల్లో పేద ధనిక తేడాలు సమసిపోతాయి దిగ్గజాలుగా ఎదిగేందుకు దోహదం చేసే భాష మన ఊరు మన బడి పథకం అభినందనీయం ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ నిర్ణయం శ్లాఘనీయం జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ‘నమస్�
ప్రభుత్వ నిర్ణయంతో సర్కారు బడులకు పునర్వైభవం పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు హైదరాబాద్, జనవరి 30 : ఆంగ్ల మాధ్యమ చదువులు అందరి ఆకాంక్ష అని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ�