జాతీయ విద్యా విధానం-2020పై అధ్యాపకులు అవగాహన పెంచుకోవాలని మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ (manu) డీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ వనజ అన్నారు. గురువారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ మో
CM Revanth | త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. రైతులు, కౌలు రైతుల �
పాలెం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చే సిన మహాదానకర్ణుడు కీర్తిశేషులు సుబ్బయ్య (సుబ్రహ్యణ్య శర్మ) అని ఢిల్లీ యూజీసీ ఆర్జోషి అన్నా రు. ఆదివారం మండలంలోని పాలెం శ్రీ వేంకటేశ్�
దూర విద్యా విధానం ద్వారా నాణ్యమైన విద్యా విధానం అందించడం చాలా అవసరమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కే సీతారామారావు అన్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నదని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృష
ఉపాధ్యాయుడు సమాజానికి వెన్నెముక. ‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది’ అని ఒక మహానుభావుడు అన్నారు. ‘టీచర్ ఒక సోషల్ ఇంజినీర్' అని ఇంకో మహానుభావుడన్నారు. వీటిని పరిశీలిస్తే దేశాభివృద్ధి ఉ�
Telangana | తెలంగాణ విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోరు పారేసుకున్నారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దురహంక�
విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదా? సమాజంలోని పరిస్థితులు తెలుసుకోకుండా చేయడానికి, విద్యార్థుల్లో వివేచనా శక్తి లేకుండా చేసేందుకు కుట్ర చ�
రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఎంప్లాయబిలిటీ, ఆంత్రప్రెన్యూర్షిప్, ఎంపవర్మెంట్ అనే 3ఈ సూత్రం ఆధారంగా పాఠ్యాంశాలు, మూల్యాంకనంలో మార్పు లు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సూ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశంలో మతోన్మాద భావజాలాన్ని వ్యాప్తి చేసి, విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నదని పౌర హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చే