పాఠశాలలో సరిపడా పంతుళ్లు లేకపోతే మా పిల్లలకు చదువులు ఎవరు చెబుతారు.. ప్రైవేట్ పాఠశాలకు తమ పిల్లలను పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు తేల్చిచెప్పారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. బ్లాక్బోర్డుల స్థానంలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను బోధనకు వినియోగించనున్నారు.
మరో 6 రోజుల్లో బడి గంట మోగనున్నది. ఇప్పటికే నగరంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ ఏడాది విద్యా సంవత్సరానికి అవసరమయ్యే పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు తీసుకొనే పనిలో నిమగ్నమయ్యారు.
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు న�
తనకు పిల్లల చదువులే ముఖ్యమని, సర్కారు బడుల్లోని విద్యార్థులను సొంత బిడ్డల్లా భావిస్తానని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా స్పష్టంచేశారు. విద్యాశాఖ అధికారులు సైతం సర్కారు బడుల్లోని పిల్లలను స�
వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పి దం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ స్పెషల్ ఎడ్యుకేషన్లో డీఎడ్ పూర్తిచేశాడు.
ఇంటర్మీడియట్ 2024-25 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాల కోసం విద్యాశాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది కంటే ఈ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రయత్నా�
TG DSC | డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ అభ్యర్థుల మెరిట్ జాబితాను ఆన్లైన్లో పెడతామని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మంగళవారం నుంచే ఎస్ఏ, ఎస్జీటీ అభ్య
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం, పాఠశాలల పరిస్థితులు, కావాల్సిన సదుపాయాలు? ఇలా ఒక్కటేమిటీ పాఠశాలలకు సంబంధించిన పూర్తి సమాచారంపై స్పష్టత రానున్నది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘యూడైస్' �
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. ప్రైవేట్ విద్యాసంస్థల్ల
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ శశాంక విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో మరో 75 మంది స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్నారు. గత నెలలో జరిగిన ఉద్యోగోన్నతుల ప్రక్రియలో కొందరు ఉపాధ్యాయులు పదో�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శు