జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఏయిడెడ్ పాఠశాలలకు (1 నుంచి 9వ తరగతి వరకు) బుధవారం నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజు మంగళవారం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన లేకుండా ఇష్టారీతిన వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేము వెళ్లిందే టైం.. అన్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నట్లు తెలుస
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ముగిశాయి. ఈ నెల 18న ప్రారంభమైన పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి �
పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంలో భాగంగా కోడింగ్ ప్రక్రియ షురువైంది. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ కేంద్రంగా స్పాట్కి సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తి చేస్తున్నారు. జిల్లాకు
విద్యార్థి జీవితంలో పది, ఇంటర్ పరీక్షలు కీలకం. వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు పడేది కూడా ఇక్కడే. మెదక్ జిల్లాలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధించడంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ద�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్య కొంతకాలంగా వేధిస్తున్నది. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా తగినంతమంది టీచర్లు లేకపోవడంతో బోధన కుంటుపడుతున్నది. ప్రధానంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నడ�
పదో తరగతిలో అదే పట్టుదల ఉండాలి.. రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవాలి... 119 నియోజకవర్గాల్లో సిద్దిపేట వందశాతం ఫలితాలు సాధించి, నంబర్వన్గా నిలవాలి.. అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీ�
జిల్లా విద్యాశాఖాధికారులు, పంతుళ్ల మధ్య సాగుతున్న పంతాలు ప్రధానోపాధ్యాయులకు శాపంగా మారుతున్నాయి. సర్దుబాటు, డిప్యూటేషన్లు, బదిలీలు చేసినా పలువురు ఉపాధ్యాయులు విధుల్లో చేరకపోవడంతో ఆయా పాఠశాలల్లో పోస్�
పదో తరగతి పరీక్షల నిర్వహణపై మెదక్, సిద్దిపేట జిల్లాల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు, వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున
విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని, తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాల ద్వారా మెరుగైన విద్య అందించాలని అన్ని జిల్లా ల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వ
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తుంది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్స�
కౌమార దశలోని బాలికల్లో సాధికారత సాధనకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 3,300 బడుల్లో బాలికల సాధికారత క్లబ్బులను ఏర్పాటు చేసింది.