రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించి శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కౌన్సిలింగ్�
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు చేపట్టిన లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్)కు ‘ఉన్నతి’ అనే పేరును అధికారులు ఖరారు చేశారు. ఈ పేరుతోనే ఏడాది పొడవునా కార�
పాఠశాల విద్యాశాఖలో పలువురు జిల్లా విద్యాశాఖాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మహబూబ్నగర్ డీఈవో ఎస్ యాదయ్యను బదిలీచేసి మంచిర్య�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం బడి తెరిచిన రోజే ఉచిత పాఠ్యపుస్తకాలు అందించేందుకు అవసరమైన చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల�