పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించి సత్తా చాటారు. రంగారెడ్డి జిల్లాలో 15 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా, వాటిలో 22 మంది విద్యార్థ
చిత్రలేఔట్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ చిత్రలేఔట్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మంత్రిని కలిశారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీఎం కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు కల్పించి పెద్దపీట వేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కా
తెలంగాణ అమర వీరుడు సిరిపురం యాదయ్య త్యాగం మరువలేనిదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా మహేశ్వరం గేటు దగ్గర ఆయన విగ్రహాన్ని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రె�
చెరువులు, కుంటలు, పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తో ముందుకు వెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపాలిటీ పరిధిలోని బట్టోనిగుట్ట వ�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’,‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తె�
హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ స్కూల్లో శనివారం నిర్వహించిన కాస్నివాల్ ఆకట్టుకున్నది. సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హెడ్ ఆఫ్ ది కాస్నివాల్గా అదరగొట్టారు. క్రియేటివిటి, యాక్ట�
ఎక్కడైనా ఏ ఆపద వచ్చినా.. మా వెనుక పోలీసులు, షీటీమ్స్ ఉన్నారన్న ధైర్యాన్ని మహిళలకు ప్రభుత్వం కల్పించిందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్
బాలాపూర్ మండల పరిధిలో ఉన్న గొలుసు కట్టు చెరువులన్నింటినీ దశలవారీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తున్నదని, మండల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు నిరంతరం పాటుపడుతున్నట్లు మం�
ప్రపంచంలోనే మరెక్కడేని విధంగా గినీస్ రికార్డును నమోదు చేసే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచనాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే ‘కంటి వెలుగు’ అని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Minister Sabitha | రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్యాలయంలో ఉపాధ్య
యువత క్రీడల్లో రాణించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తుక్కుగూడలో తుక్కుగూడ మున్సిపాలిటీ యూత్, పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో న
‘ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృషి వల్లే ప్రభుత్వ విద్యారంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నది. రాష్ట్రస్థాయి సై�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి కంటివెలుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్లో రెండో విడుత ‘కంటివెలుగు’పై ఆదివారం ప్రజ�