మహేశ్వరం నియోజకవర్గాన్ని ఓ విజన్తో అభివృద్ది చేశాం. గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి ఈ తొమ్మిదిన్నరేండ్లలో జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోనే రూ.వెయ్యి కోట్లకు పై గా నిధులతో అభివృద్ధి పనులు చేపట్�
రంగారెడ్డి-పాలమూ రు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరానికీ సాగునీటితోపాటు తాగునీటిని కూడా అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
పని చేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలోని అకాన్పల్లి, గట్టుపల్లి, ర
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. బుధవారం మహేశ్వరం, గొల్లూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి 50 మంది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇం
యువత సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువగర్జన కార్యక్రమ�
మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధిని చూసి మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చిం తకింది చక్రపాణి, మంచాల మండలం మాజీ ఎంపీపీ మంకు ఇందిరతో సహా వందలాది మం ది తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీల నాయకులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మం�
ఈ ఎన్నికల్లో ప్రతి పక్షాలను బొంద పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహా రెడ్డి ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డిలు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.
మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మహేశ్వరం నియోజకవర్గాన్ని మరో హైటెక్ సిటీగా అభివృద్ధి చేస్తానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ స
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ కల లాంటిదని త్వరలోనే ఆ కల సాకారం కానున్నదని, దీంతో రంగారెడ్డి జిల్లాలో సాగునీటి సమస్య తీరనున్న దని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు.
DSC Notification | టీచర్ పోస్టులను ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తాం. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్గా, సంబంధిత జిల్లావిద్యాశాఖాధ