ఎక్కడైనా ఏ ఆపద వచ్చినా.. మా వెనుక పోలీసులు, షీటీమ్స్ ఉన్నారన్న ధైర్యాన్ని మహిళలకు ప్రభుత్వం కల్పించిందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్
బాలాపూర్ మండల పరిధిలో ఉన్న గొలుసు కట్టు చెరువులన్నింటినీ దశలవారీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తున్నదని, మండల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు నిరంతరం పాటుపడుతున్నట్లు మం�
ప్రపంచంలోనే మరెక్కడేని విధంగా గినీస్ రికార్డును నమోదు చేసే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచనాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే ‘కంటి వెలుగు’ అని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Minister Sabitha | రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్యాలయంలో ఉపాధ్య
యువత క్రీడల్లో రాణించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తుక్కుగూడలో తుక్కుగూడ మున్సిపాలిటీ యూత్, పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో న
‘ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృషి వల్లే ప్రభుత్వ విద్యారంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నది. రాష్ట్రస్థాయి సై�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి కంటివెలుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్లో రెండో విడుత ‘కంటివెలుగు’పై ఆదివారం ప్రజ�
తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్ధార్ నగర్, రావిర్యాల, మాంఖాల్లో రూ.44లక్షలతో వైకుంఠ ధామాల అభివృద్ధి �
వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు, అభివృద్ధిని చూస్తే సీఎం కేసీఆర్ను, మంత్రి నిరంజన్రెడ్డిని వందేండ్లయినా ప్రజలు మరిచిపోరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ప్రాక్టీస్ కోసం వస్తున్న కొంతమంది భార్యాభర్తలు వారి పిల్లలను సైతం వారివెంటనే గ్రౌండ్కు తీసుకువస్తున్నారు. గ్రౌండ్ నుంచే నేరుగా స్కూల్కు పంపిస్తున్నారు. మరికొందరు భర్త ప్రాక్టీస్ చేస్తున్న సమయంల
నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజల్లో తగిన గుర్తింపు లభిస్తుందని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా నియమితులైన సత్తు వెంకటరమణారెడ్డి, పాలకవర్గం సభ్యులు ఆదివార�
ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబర్ 3ను అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. 1992లో మొదలైన ఈ కార్యక్రమాన్ని 1998 నుంచి అన్ని దేశాలు అమలు చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని, ఇందుకు విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టాలని బడుల్లో పిల్లల భద్రతపై ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రతిపాదించింది.
తల్లిదండ్రులు తమ పిల్లల్లో చిన్నప్పటి నుండే పఠనాసక్తిని పెంపొందించాలని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుభకార్యా లు జరిగినప్పుడు పూలబొకేలతో కాకుండా మంచి పుస్తకాలు అందించి శుభాకాంక్షల�