యూజీసీ నిబంధనల ప్రకారమే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడుతామని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వర్సిటీల్లో నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క�
జాతీయ ఇన్స్పైర్ పోటీల్లో తెలంగాణకు చెందిన 8 ప్రాజెక్టులు అత్యత్తుమంగా నిలిచి రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ప్రదర్శనకు ఎంపికవ్వడంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తంచేశారు.
ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో లారీ డ్రైవర్ కుమారుడు వర్షిత్ గౌడ్ 98.7శాతం మార్కులతో సత్తాచాటాడు. హైదరాబాద్ పెద్దఅంబర్పేటలోని క్యాండర్ షైన్ పాఠశాల విద్యార్థి వర్షిత్.. జాతీయస్థాయిల
మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు ప్రతి మహిళ విజయం వెనుక ఒక పురుషుడు ఉంటాడు ప్రభుత్వ చొరవతో అమ్మాయిలలో పెరిగిన అక్షరాస్యత మహిళా పారిశ్రామిక వాడలు ఏర్పాటు బడంగ్పేట : మహిళలు స్వశక్తితో ఎదగాలన్నదే
నాగిరెడ్డిపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నాయకులు ఆమె నివాసంలో కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిప
కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 15: విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలను, వారి ఆశలు, ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి అన్నారు. కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళ�
TS Intermediate Exams | ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా కొంతకాలం ప్రత్యక్ష తరగతులకు దూరమైన సంగతి తెలిసిందే.
విద్యార్థులకు శుభవార్త.. కొత్తగా 36 కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు | తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మరో 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ స్థాయి వరకు పె�