రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్ గుప్తాతో కలి�
శిథిలావస్థకు చేరిన భవనాలు.. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడిన సర్కారు బడులు ప్రస్తుతం కార్పొరేట్కు దీటుగా మారాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన మన ఊరు - మన బడి, మన బస్తీ- మనబడి కార్�
కుల వృత్తులకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల కురుమ సంఘం ఆధ్వర్యంలో స్థలం, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరతూ మ�
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని, పేదలకు నాణ్యమైన విద్య చేరువైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మన ఊరు-మన బడి తో ప్రభుత్వ పాఠశాలల రూ�
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్టైం టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శా�
విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాచుపల్లి గ్రామానికి చెందిన మల్లగాళ్ల మహేందర్ ఇటీవల ఢిల్లీలో జరిగిన క్రాస్ బౌ క్రీడల్లో కాంస్య ప�
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించి సత్తా చాటారు. రంగారెడ్డి జిల్లాలో 15 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా, వాటిలో 22 మంది విద్యార్థ
చిత్రలేఔట్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ చిత్రలేఔట్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మంత్రిని కలిశారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీఎం కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు కల్పించి పెద్దపీట వేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కా
తెలంగాణ అమర వీరుడు సిరిపురం యాదయ్య త్యాగం మరువలేనిదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా మహేశ్వరం గేటు దగ్గర ఆయన విగ్రహాన్ని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రె�
చెరువులు, కుంటలు, పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తో ముందుకు వెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపాలిటీ పరిధిలోని బట్టోనిగుట్ట వ�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’,‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తె�
హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ స్కూల్లో శనివారం నిర్వహించిన కాస్నివాల్ ఆకట్టుకున్నది. సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హెడ్ ఆఫ్ ది కాస్నివాల్గా అదరగొట్టారు. క్రియేటివిటి, యాక్ట�