T Jeevan Reddy | ముదిరాజ్లకు విద్యా , ఉద్యోగాల్లో ఆశించిన మేర అవకాశాలు లభించక పోవడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు కాలేజీల్లోని గెస్ట్ లెక్చరర్లను సర్కార్ రెన్యువల్ చేయలేదు. దీంతో కాలేజీల్లో క్లాసులు జరుగడంలేదు. రాష్ట్రంలో10 ప్రభుత్వ డైట్ కాలేజీలున్నాయి.
వందేండ్లకు పూర్వమే వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు సాహూ మహరాజ్. బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక సంతకం చేసిన సాహూజీ ఆశయాలు,
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విద్యారంగ సంస్కరణల పేరుతో వింత పనులతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఆర్భాటపు హడావుడి తప్ప, ఆచరణాత్మక ప్రణాళికలను అమలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఆరుట్ల మరోస
ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలిచి యథేచ్ఛగా డొనేషన్లు, ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణకు చర్య లు తీసుకోవాల్సిన సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వాటికి ఆడిందే ఆట..పాడిందే ప
విద్యతోనే మెరుగైన సమాజం సాధ్యమవుతుందని మాజీ ప్రధానమంత్రి భారతరత్న పీవీ నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో ఆనాడు గురుకుల పాఠశాలలకు పునాదివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ
రాష్ట్రంలోని విద్య, వైద్య రంగాలు పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ చేతుల్లో ఉండటంతో ఫీజుల నియంత్రణ ఉండటంలేదని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తేవాలని సీపీఎం రాష్�
భవిష్యత్తుకు బలమైన పునాది చదువేనని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన విద్యా వారోత్సవంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు
విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో ని ఓ ఫంక్షన్ హాల్ లో నియోజక స్థాయి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలను �
జయశంకర్ భూపాలపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలన సంకెళ్లు తెంచుకుని ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం గా కేసీఆర్ వైద్యం, విద్య, నీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ సీఎంగా ప్రమా�
ఆకలి కేకల జీవితం తనది. ఆయినా చదువుకుంటే బతుకు మారుతుందని పట్నం బాటపట్టాడు. ఆకలి తీర్చుకోవడం కోసం క్యాటరింగ్ పనిచేశాడు. తన పొట్ట నింపుకొంటూనే.. పదిమందికీ పట్టెడన్నం పెట్టాడు. శుభకార్యాలలో మిగిలిన అన్నాన�
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత చదువులను చేరువ చేసే లక్ష్యంతో ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎసరు తెస్తున్నది. షరత