విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహేర్ బీన్ హందాన్ అన్నారు. పూలే దృష్టిలో నిజమైన స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదని సామాజిక స్వేచ్ఛ కూడా అని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సీఎంతో ఆర్థికవేత్త కార్తిక్మురళీధరన్ గురువారం అసెంబ్లీలో భేటీ అయ్�
పిల్లల చదువులపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని జిల్లా విద్యా అధికారి గద్వాల శారద సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలోని మహేశ్వర ఫంక్షన్ హాల్లో ధర్మారం �
BRSV Quthbullapur Incharge : అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని బీఆర్ఎస్వీ కుత్బుల్లాపూర్ ఇంచార్జి బి.రవి కిరణ్(Ravi Kiran) అన్నారు.
TG Budget | కేటాయిస్తామన్న కాంగ్రెస్ హామీ.. 18% కేటాయించాలన్న తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులను సర్కార్ అస్సలు లెక్కలోకి తీసుకోలేదు. తాజా బడ్జెట్లో 8.22% మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నది. ఈ సారి బడ్జెట్ల�
దేశంలో శతాబ్దాలుగా సామాజిక అణిచివేతకు గురైన దళితులు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగపరమైన రక్షణను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు. ఈ దేశ మూలవాసులైన దళితులకు అన్నిరంగాల్లోనూ తీరని అ
హాలియాలో ప్రైవేట్ పాఠశాలల విద్యావ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. సేవా భావంతో అందించాల్సిన విద్య నేడు అంగడి సరుకైనది. లాభార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన వారివల్ల, విద్య పూర్తిగా వ్యాపార మయం
తెలంగాణ విద్యాకమిషన్ నివేదక, సిఫార్సులపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, విద్యారంగ నిపుణులు ఇలా అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశంలో వాడుకలోకి వచ్చి న భాషలు 380. వీటిలో కొన్ని భాషల్లో వ్యాకరణం, సాహితీ సంపద ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, లిపిలేని మౌఖిక రూపంలో ఉన్నా, ప్రతి భాషా దాన్ని మాట్లాడే జాతికి అంతరాత్మ అవుతుంది. సమాజ భౌతిక వికా
Muslim Quota : ముస్లింలకు ఉన్న 5 శాతం కోటాను మహారాష్ట్ర సర్కారు రద్దు చేసింది. విద్య, ఉద్యోగాల కోసం గతంలో ఆ కోటాను ప్రవేశపెట్టారు. 5 శాతం ఆర్డినెన్స్కు చెందిన కాలం ముగిసినట్లు తాజా ప్రభుత్వం చెప్పింది.
విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగర రజనీకాంత్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహి�
విద్యతోనే మనిషికి జీవితంలో వెలుగు వస్తుందని, ప్రతీ ఒక్కరూ పుస్తక పఠనం చేసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ అన్నారు.
Intermediate | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రతిరోజూ స్పెషల్క్లాసులు నిర్వహించబోతున్నారు. సాయంత్రం గంటపాటు ఈ క్లాసులుంటాయి. అవి పూర్తిగా ఆన్లైన్ క్లాసులు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్పెషల్ క్లాసులు ప్రవ