తెలంగాణ విద్యాకమిషన్ నివేదక, సిఫార్సులపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, విద్యారంగ నిపుణులు ఇలా అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశంలో వాడుకలోకి వచ్చి న భాషలు 380. వీటిలో కొన్ని భాషల్లో వ్యాకరణం, సాహితీ సంపద ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, లిపిలేని మౌఖిక రూపంలో ఉన్నా, ప్రతి భాషా దాన్ని మాట్లాడే జాతికి అంతరాత్మ అవుతుంది. సమాజ భౌతిక వికా
Muslim Quota : ముస్లింలకు ఉన్న 5 శాతం కోటాను మహారాష్ట్ర సర్కారు రద్దు చేసింది. విద్య, ఉద్యోగాల కోసం గతంలో ఆ కోటాను ప్రవేశపెట్టారు. 5 శాతం ఆర్డినెన్స్కు చెందిన కాలం ముగిసినట్లు తాజా ప్రభుత్వం చెప్పింది.
విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగర రజనీకాంత్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహి�
విద్యతోనే మనిషికి జీవితంలో వెలుగు వస్తుందని, ప్రతీ ఒక్కరూ పుస్తక పఠనం చేసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ అన్నారు.
Intermediate | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రతిరోజూ స్పెషల్క్లాసులు నిర్వహించబోతున్నారు. సాయంత్రం గంటపాటు ఈ క్లాసులుంటాయి. అవి పూర్తిగా ఆన్లైన్ క్లాసులు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్పెషల్ క్లాసులు ప్రవ
విద్యార్థులకు ఆదర్శవంతమైన విద్యను అందించే మోడల్ స్కూల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వనజ కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ద్యను కార్పొరేటీకరణ చేసి వ్యాపార వస్తువుగా మార్చారని, తనకు అవకాశం వచ్చి విద్యాశాఖ మంత్రిని అయితే తక్షణమే కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన �
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో నిర్మించిన బొట్టు
Telangana | సర్కార్ బడుల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించలేకపోతున్నారు. తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 66% మంది లెక్కల్లో భాగాహారం చేయలేకపోతు�
పొగాకు వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నా.. దేశంలో దాని వినియోగం నానాటికీ పెరుగుతున్నట్టు తాజా సర్వే వివరాలు వెల్లడించాయి. ముఖ్యంగా గుట్కా, తంబాకు ర�
అట్టడుగువర్గాలకు ఉన్నత విద్య అందించడంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ముందువరుసలో నిలుస్తున్నది. నాలుగు దశాబ్దాలుగా లక్షలాది మందిని విద్యాధికులుగా తీర్చిదిద్దుతున్న విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేస