భవిష్యత్తుకు బలమైన పునాది చదువేనని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన విద్యా వారోత్సవంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు
విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో ని ఓ ఫంక్షన్ హాల్ లో నియోజక స్థాయి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలను �
జయశంకర్ భూపాలపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలన సంకెళ్లు తెంచుకుని ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం గా కేసీఆర్ వైద్యం, విద్య, నీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ సీఎంగా ప్రమా�
ఆకలి కేకల జీవితం తనది. ఆయినా చదువుకుంటే బతుకు మారుతుందని పట్నం బాటపట్టాడు. ఆకలి తీర్చుకోవడం కోసం క్యాటరింగ్ పనిచేశాడు. తన పొట్ట నింపుకొంటూనే.. పదిమందికీ పట్టెడన్నం పెట్టాడు. శుభకార్యాలలో మిగిలిన అన్నాన�
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత చదువులను చేరువ చేసే లక్ష్యంతో ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎసరు తెస్తున్నది. షరత
బ్రిటన్ పార్లమెంట్లోని ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో లైఫ్ పీర్గా నియమితులైన భారత సంతతికి చెందిన ఉదయ నాగరాజు మొదటిసారి సభ్యులనుద్దేశించి శనివారం ప్రసంగించారు.
విద్య, ఉద్యోగాల కోసం చాలామంది భారతీయులు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికన్ డ్రీమ్, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, ఉత్తమ పనితీరు కలిగిన ఐటీ, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులుగా రాణిస్తున్�
గొప్పగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. ఆ మహిళ కూడా అలాగే ఆశపడింది. కానీ పెండ్ల్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు అమె ఆశయాలకు అడ్డుకట్ట వేశాయి. వరుస కష్టాలు ఆమెను కుంగదీశాయి. అలాంటి సమయం�
విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహేర్ బీన్ హందాన్ అన్నారు. పూలే దృష్టిలో నిజమైన స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదని సామాజిక స్వేచ్ఛ కూడా అని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సీఎంతో ఆర్థికవేత్త కార్తిక్మురళీధరన్ గురువారం అసెంబ్లీలో భేటీ అయ్�
పిల్లల చదువులపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని జిల్లా విద్యా అధికారి గద్వాల శారద సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలోని మహేశ్వర ఫంక్షన్ హాల్లో ధర్మారం �
BRSV Quthbullapur Incharge : అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని బీఆర్ఎస్వీ కుత్బుల్లాపూర్ ఇంచార్జి బి.రవి కిరణ్(Ravi Kiran) అన్నారు.
TG Budget | కేటాయిస్తామన్న కాంగ్రెస్ హామీ.. 18% కేటాయించాలన్న తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులను సర్కార్ అస్సలు లెక్కలోకి తీసుకోలేదు. తాజా బడ్జెట్లో 8.22% మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నది. ఈ సారి బడ్జెట్ల�
దేశంలో శతాబ్దాలుగా సామాజిక అణిచివేతకు గురైన దళితులు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగపరమైన రక్షణను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు. ఈ దేశ మూలవాసులైన దళితులకు అన్నిరంగాల్లోనూ తీరని అ