‘ప్రజా ప్రభుత్వం వైద్యం, విద్య కోసం నిధులు వెచ్చించడాన్ని ఖర్చులా చూడ టం లేదు. పెట్టుబడిగా భావిస్తున్నది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు మెరుగైన విద్య అందించి.. స్కిల్స్ నేర్పితే ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకు�
దేశంలో 15 నుంచి 29 ఏండ్ల వయస్సు గల యువతలో సుమారు 8.7 కోట్ల మంది చదువుకోవడం లేదని, అలాగని ఉద్యోగం ఏదీ చేయడం లేదని, పైగా ఎటువంటి శిక్షణ కూడా తీసుకోవడం లేదని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది.
చిన్నారుల కు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు చదువు చెప్పేది అంగన్వాడీ కేంద్రాలు. కానీ, ఆ సెంటర్లకు ఉపాధ్యాయులు కరువయ్యారు. మండ లంలోని కొత్త ఆగిర్యాలలో రెండు అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
విద్య కాషాయీకరణపై ఎన్ని రాజకీయ విమర్శలు వస్తున్నా అధికారంలోని బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే కొంత విజయం సాధించిన మోదీ ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా రాజకీయ శాస్ర్త�
ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) 86వ స్నాతకోత్సవానికి టాటా మోమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు ఆ సంస్థ ప్రకటించిం�
చదువు ఒక్కటే మన జీవితాలను మార్చేస్తుందని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ వనజా నాయక్ తెలిపారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస�
‘రాష్ట్రంలోని యూనివర్సిటీలను స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయికి తీసుకెళ్తాం. విద్యారంగానికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందిస్తాం. ముఖ్యంగ�
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ముఖ్యమంత్రే విద్యాశాఖను అంటిపెట్టుకున్న సమస్యలు పరిష్కారం కావడంలేదు. విద్యారంగంలో సంస్కరణలు లేకపోగా.. ఉన్న పాఠశాలలు మూత పడుతున్న�
ఆదివాసీలు అంటే.. సంస్కృతి, సంప్రదాయాలు, పచ్చని గూడేలు, అడవులు గుర్తొస్తాయి. ప్రపంచం అన్ని రంగాలలో దూసుకుపోతుంటే.. ఆదివాసులు మాత్రం అదే అడవుల్లోనే జీవనం సాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధ
స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని యువతను ఉద్దేశించి తప్పక ప్రసంగించాలని, వారి ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవ�
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మల్టీజోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఒలింపియా స్కూల్లో అంతర్ జిల్లా ఖోఖో క్రీడాపోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. వ�
పాఠశాలకు వెళ్లడానికి ప్రాణాలు పణంగా పెడతూ విద్యార్థులు నదిని దాటడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాఠశ�