Collector Kumar Deepak | ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి చేదువార్త. ఇకపై అక్కడి చదువు మరింత భారం కాబోతున్నది. యూకే యూనివర్సిటీల్లో ఇకపై ట్యూషన్ ఫీజులు ఏటా పెరగబోతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ట్యూషన్ ఫ�
‘విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. పదిహేను రోజుల్లో అన్ని వర్సిటీల్లో వీసీలు, ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలన్నింటినీ భర్తీచేస్తాం. విద్యార్థులకు నాణ్యమ
పేదరిక నిర్మూలనకు చదివే సరైన మార్గమని ఇల్లెందు కోర్టు జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శుక్రవారం ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలలో అంతర్జాతీయ పేదరిక నిర్మూ
విద్యారంగంలో పాలమూరు యూనివర్సిటీ అగ్రగామిగా నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన 4వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత
నర్సింగ్ విద్యలో అక్రమాల దందా చర్చనీయాంశమైంది. ఒక మంత్రికి సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఇటీవల ఎనిమిది నెలల్లోనే 30కిపైగా నర్సింగ్ స్కూళ్లకు అనుమతులు పొందినట్టు తెలిసింది.
విద్యారంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచే విద్యార్థులందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని పాఠశాలలో తప్పనిసరిగా చేర్చాలని విద్యా మం�
PF | ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) నుంచి నగదు ఉపసంహరణల విషయంలో మరిన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. గృహ, వివాహ, విద్య సంబంధిత అవసరాల కోసం ఉపసంహరణల పరిమితిని సడలించే అంశంపై అధికారులు కస�
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అన్నింటా సమానత్వం అంటూ మహిళలు హక్కుల కోసం గొంతెత్తుతున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నారు. కొన్ని రంగాల్లోనైతే మహిళలే మహరాణులుగా విరాజిల్లుతున్నారు.
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తేలిక పద్ధతిలో విద్యా బోధన చేయడం వల్ల వారికి సులభంగా అర్థమవుతుందని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్, మండల విద్యాధికారి సులోచన పేర్కొన్నారు.
MLA Kotha prabhakar reddy | నేడు ప్రతి ఒక్కరి సంపాదనలో సింహభాగం విద్య, ఆరోగ్యానికి కేటాయిస్తున్నా.. నాణ్యమైన విద్య అందడం లేదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్య, ఆరోగ్య వ్యవస్థలో
Kamal Hassan | నియంతృత్వాన్ని, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్య (Education) మాత్రమేనని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయమ్ (MNM) పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha member) కమల్ హాసన్ (Kamal Hassan) అన్నారు.
చదువుతోనే గౌరవం, విజ్ఞానం పెరుగుతుందని రాష్ట్ర వయోజన విద్య డైరెక్టర్ డాక్టర్ జీ.ఉషారాణి స్పష్టం చేశారు. ఆదివారం కాసిపేట మండలంలో నిర్వహిస్తున్న 100 రోజుల్లో వంద శాతం అక్షరాస్యత కార్యక్రమ నిర్వహణను ముత్�
ప్రజలకు ఉచితంగా ఇస్తే వాటి విలువ తెలియదని.. విద్య, శిక్షణ వంటి వాటికి ఫీజులు తీసుకోవడం అవసరమని కేంద్రమంత్రి నితిన్గడ్కరీ పేర్కొన్నారు. అన్నీ ఉచితంగా కావాలని ప్రజలు కోరుకుంటారని, కానీ ఉచితంగా ఏమీ ఇవ్వకూ�