‘ప్రభుత్వ విధానాల మీద బహిరంగంగా మాట్లాడటానికి మా పారిశ్రామిక మిత్రులు ముందుకురావటం లేదు. విమర్శిస్తే ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదురవుతాయని భయపడుతున్నారు. యూపీఏ-2 హయాంలో మేం ఎవరినైనా విమర్శించే పరిస్థి
టీడీపీ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఎలాంటి నీటి ప్రాజెక్టులు రాలేదు. వచ్చిన కొన్ని ప్రాజెక్టులు పునాదిరాళ్లు వేయడంతోనే ఆగిపోయాయి.తెలంగాణలో లేని సముద్రాన్ని పూడ్చి అయినా సరే పేదలకు ఇండ్లు కట్టిస్తానన్�
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గృహ నిర్బంధానికి గురయ్యారు. అన్నిరకాల జీవన, వ్యాపార లావాదేవీలు, ఉత్పత్తి కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ప్రత్యక్ష కార్యాలయ పని, ప్రత్యక్ష బోధన లేకుండా పోయింది. ఐటీ క
దశాబ్దాల పోరాటం, అనన్య త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముం దుకు తీసుకుపోతున్నది. రాష్ట్ర ఏర్పాటుకు ముందే మేధావులు, వివిధ రంగాల ని�
‘తలె అమ్మి చెప్పులు కొన్నట్టు!’ అనే సామెత ఒకటి ఉన్నది. చెప్పు ల షోకు కోసం అన్నం తినే పళ్లాన్ని అమ్ముకోవడాన్ని మించిన దివాలాకోరుతనం ఉండదు. కేంద్రాన్ని, రాష్ర్టాన్ని పరిపాలనారంగంలో బేరీజు వేసి చూస్తే, ఎవరు
ఆస్తిపాస్తులు లేక, అండగా నిలిచే వారెవరూ లేక అనాదిగా దళిత జాతి.. పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పేదరికాన్ని రూపుమాపకపోగా వారిని మరింత దారిద్య్రంలోకి నెట్టి వేశారు. ద�
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను టోకుగా అమ్మకానికి పెట్టింది. ఆర్థికలోటు తీవ్రంగా ఉన్నందున ప్రజల ఆస్తులను ఆమ్మాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అమ్మకం దశలవారీగా క�
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్న సీఎం కేసీఆర్ అనాథల సంక్షేమం పట్ల దృష్టిసారించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అనాథ సంరక్షణకోసం సమగ్రమైన విధాన రూపకల్పనకు
చనిపోయిన తర్వాత మనుషులు ఏమవుతారు? ఎక్కడికి పోతారు? చావంటే ఏమిటి? బతుకుకు చావుకు మధ్య ఏముంది? ఆత్మ అంటే ఏమిటి? ఈ ప్రశ్నలు ఇప్పటివి కావు. మనిషికి కాలక్రమేణా తలెత్తిన సందేహాలు. తత్వశాస్త్రంలో, మతంలో ఈ రోజుకూ వ�
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి రావడంతో భౌగోళిక రాజకీయాలలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితులలో భారత్ అప్రమత్తమై తగు విధంగా పావులు కదపవలసి ఉంటుంది. తాలిబన్ల
దళిత సాధికారత కోసం ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించడాన్ని స్వాగతించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హుజూరాబాద్లో ‘దళిత బంధు’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర�
‘వైద్యో నారాయణో హరిః’ అని సూక్తి. రోగులకు పునర్జన్మనిచ్చే వైద్యుడు దేవునితో సమానమని భావిస్తాం. కరోనా కాలంలో మన దేశంలో వైద్యుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. దేశ జనాభా 138 కోట్లను మించిపోతున్నది. పెర
హుజూరాబాద్ ప్రజలు ఉద్యమ, అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మానసికంగా సిద్ధపడ్డారు. ప్రతిపక్షాలకు ఈ ఉపఎన్నిక శరాఘాతం కానున్నది. ప్రతిపక్షాలు ఆత్మసంతృప్తి కోసమే పోటీలో ఉంటాయనేది ఊహిం�
అణచివేయబడిన జాతుల పురోభివృద్ధి, సామాజిక సమానత్వం కేంద్రంగా నవభారత నిర్మాణం జరగాలని బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటివారు స్వాతంత్య్రానికి పూర్వం కృషిచేశారు. దీని ఫలితంగా అనివార్య పరిస్థితుల్లోనే కొన్ని �