రాష్ర్టాలన్నింటికంటే అతి చిన్న వయస్సును కలిగిన తెలంగాణ రాష్ట్రం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టడం సాహసోపేతం. దేశంలో అత్యధిక జనాభా కలిగిన సముదాయాల్లో దళిత కులాలు అగ్రభాగంలో నిలుస్తాయి. 2011 జనాభా లెక్�
Late Marriage | అప్పుడే నాకు పెండ్లా..?! 30వ వసంతంలో అడుగుపెట్టిన అమ్మాయో, అబ్బాయో ఈ ప్రశ్న వేస్తే ఎలా ఉంటుంది..? పెండ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం, ఎప్పుడు చేసుకోవాలన్నది వ్యక్తిగత విషయం. పెండ్లి ఒక సామాజిక కట్టుబాటు
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కాలంలో కార్పొరేట్ దవాఖానల తీరుతెన్నులతో పాటు వైద్యంలో వివిధ పద్ధతులు కూడా తెరమీదకు వచ్చాయి. దీంట్లో భాగంగానే అక్కడక్కడ సత్ఫలితాలిస్తున్న హ
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్రకు మరోసారి సముచిత స్థానం దక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యా
ఇంద్రవెల్లి చేదు జ్ఞాపకాలను గిరిజన సమాజం ఇంకా మరిచిపోకముందే కాంగ్రెస్ ‘గిరిజనోద్ధరణ’ పేరుతో కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. ‘జల్.. జంగల్.. జమీన్..’ నినాదంతో గిరిజనులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే నా�
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఉద్యోగ కల్పన ఒకటి. ‘గ్లోబల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్’ నివేదిక ప్రకారం.. ఈ దేశాల్లో 90 కోట్ల మంది కార్మికులకు ఉద్యోగ సమస్య ఉన్నది. ఏ దేశమైనా ద�
అనాదిగా దళితజాతి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నది. ఉమ్మడి పాలనలో దళితులు మరింత దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. తద్వారా దళితులు ఓటర్లుగానే మిగిలిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవంతో, గుం�
‘నిప్పులోంచి అప్పుడప్పుడు పొగ పుడుతుంది/ నీళ్ళలోంచి విద్యుత్తను సెగ పుడుతుంది/ ఈ దానవ లోకంలో ఎన్నటికైనా/ మానవులని పిలువదగిన తెగ పుడుతుంది’ అంటూ మానవుల్లోని దానవ స్వభావాన్ని తెగడుతూనే, మనలో మార్పు వస్తు�
మనిషికీ, జంతువుకు తేడా ఏమిటి అంటే చాలా మంది.. ‘మనం ఆలోచిస్తాం అవి ఆలోచించవు అనో, మనం నవ్వుతాం అవి నవ్వవు అనీ, మనం ఎమోషనల్ అనీ, అవి కాదనీ ’ ఇలాఎన్నో చెబుతారు. అసలు మనిషికీ జంతువుకూ తేడా ఏమంటే మనం ఒక పనిముట్టున�
రెండున్నరేండ్ల కిందటి టారిఫ్ విధానం కేబుల్ చందాదారుల మీద భారం మోపిందని ట్రాయ్ దిద్దుబాటుకు సిద్ధమైంది. నిరుడు జనవరి ఒకటిన రెండో టారిఫ్ ఆర్డర్ ప్రకటిస్తే బ్రాడ్కాస్టర్లు బొంబాయి హైకోర్టుకెళ్లార
నాకు పదేండ్ల వయస్సున్నప్పుడు సిద్దిపేట గవర్నమెంటు దవాఖాన్ల మా ఇంటి పక్కామెకు ఆడివిల్ల వుట్టిందని తెలిస్తే సూసేటందుకని అమ్మ వోతున్నది. అమ్మ ఎంబడి నేను కూడా వోయిన. ఆమెకు అప్పటికే ఆడివిల్ల. మళ్లా ఆడివిల్ల
నలభై ఏండ్ల కిందట ఓ పరీక్ష రాయడానికి వెళ్లినపుడు ఇరువై రోజులకు పైగా కలకత్తాలో ఉండాల్సి వచ్చింది. దుర్గా పూజలో కామ్రేడ్ల భక్తిపారవశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఓ పెద్దాయన అన్న ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ అ
ఎ‘ది బ్రైటెస్ట్ ఇన్ది గెలాక్సీ ఆఫ్ మిడీవల్ టెంపుల్స్’గా రామప్పను కీర్తిస్తూ 1984లో ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో మాజీ ప్రధాని పీవీనరసింహారావు ఒక వ్యాసం రాశారు. రామప్ప శిల్పకళా వైభవాన్ని అద్భుతంగా వ�
తెలంగాణలో 19వ శతాబ్దం మొదట్లో దళితత్రయంగా పిలుచుకునే భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్.వెంకట్రావు లాంటివారు దళిత సాధికారత కోసం కృషిచేసినట్లు చరిత్ర మనకు చెప్తున్నది. అంటరానితనం వంటి తీవ్ర వివక్�
బ్యాంకింగ్ రంగాన్ని కొవిడ్ సంక్షోభం కుదేలు చేయబోతున్నది. రెండో దశలో చూపిన తీవ్ర ప్రభావంతో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇటీవల ‘ఎస్ అండ్ పీ’ గ్లోబల్ రేటింగ్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వచ్చ