‘దళిత బంధు’ పథకం సాధ్యాసాధ్యాల మీద అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత అంతా హుష్కాకి అనే పెదవి విరుపులూ ఉన్నాయి. విమర్శల సంగతి ఏమైనా దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక మద్దతును ఇస
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏండ్లు పూర్తవుతున్నప్పటికీ మెజారిటీ ప్రజలైన బీసీలు ఇప్పటికీ ఆర్థికంగా వెనుకబడే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 80కి పైగా మంత్రిత్వశాఖలు ఉన్నప్పటికీ జనాభాలో సగభాగం ఉన్న బీసీల క
అమెరికా కంపెనీ ‘మాస్టర్ కార్డ్ పేమెంట్ సర్వీసెస్’ కు చెందిన కార్డుల జారీని జూలై 22 నుంచి ఆర్బీఐ నిషేధించింది. 2018 ఏప్రిల్లో డేటా లోకలైజేషన్కు సంబంధించి ఆర్బీఐ జారీచేసిన నియమాలను ఈ కంపెనీ అమలుచేయకప�
మనషి జీవితంలో బాల్యదశ మధురమైనది. చెలిమె నీటిలా స్వచ్ఛమైనది. బాల్యంలో పడిన ప్రభావాలే పెరిగి పెద్దయ్యాక మార్గదర్శనం చేస్తాయి. బాల్యదశలో పిల్లల్లో నాటిన మానవీయ విలువలే, భవిష్యత్తులో వారిని మంచి మనుషులుగా �
కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చేసిన దానాలు లెక్కకు మించి ఉన్నాయి. వారి సామంతులు, కరణాధికారులు కూడా అనేక ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. కాకతీయ గణపతి దేవుని వలన కొల్లిపాక-70 (కొలనుపాక-70) శ్రీకరణాధికార�
తెలంగాణ రాష్ట్రంలో నూటికి 61 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ర్టాభివృద్ధి అని విశ్వసించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే తెలంగాణ గ్రామాలు దేశంలోన�
గుర్తింపు, గౌరవం వాటంతటవే సిద్ధించవు. వాటి వెనుక మొక్కవోని దీక్ష, దక్షతలుంటాయి. అశోకుడు మొక్కలు నాటించిండు. కాకతీయులు చెరువులు నిర్మించిండ్రు. గుళ్లు, గోపురాలు కట్టించిండ్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహా
‘హైదరాబాద్’ విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న ‘ఔటర్ రింగ్ రోడ్’కు అదనంగా మరో ‘రీజినల్ రింగ్ రోడ్’ నిర్మాణం కూడా జరుగనున్నందున నగర జనాభా వి
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా నేటికీ దేశంలోని 28 కోట్ల మంది దళితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనంలో మగ్గుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నా అనేక
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగించుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ ఇటీవల ఒక గెజిట్ను విడుదల చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిది. ఉభయ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను హస్తగతం చేసుకొని, వాటిపై అజమాయిషీ చేయాలన�
నిజాలేవో, అబద్ధాలేవో ముఖ్యంగా అవి ప్రజలందరికీ సంబంధించినవి అయినప్పుడు స్పష్టంగా తేల్చిచెప్పడం, అబద్ధాలను అటకెక్కించి అంతం చేయడం చాలా అవసరం. ‘హరిలేడు గిరిలేడు’ అంటూ అబద్ధాలాడిన అసురాధీశులు అంతంకాక తప్�
రెండు వారాల కిందట కేరళలోని ఒక టీవీ ఛానెల్లో పనిచేసే మిత్రుడు మెసేజ్ చేశాడు. ‘ఇక్కడ మా బంధుమిత్రుల వాట్సాప్ గ్రూపులన్నిట్లో కేటీఆర్ వీడియోలే షేర్ చేస్తున్నారు తెలుసా’ అంటూ. మచ్చుకి కొన్ని వీడియోలు క�