కిటెక్స్ వస్త్ర సంస్థ మనం ఇచ్చిన ప్రోత్సాహకాలను చూసి సొంత రాష్ట్రమైన కేరళ కాదని వరంగల్లోని టెక్స్టైల్స్ పార్క్లో అడుగిడింది. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టడం గొప్ప విషయం. ఇది మన పారిశ్రామిక విధానంపై �
టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం!తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుందాం!!తెలంగాణ విద్యార్థి జేఏసీ చైతన్యయాత్ర హుజూరాబాదుకు ఉపఎన్నిక ఎందుకు వచ్చింది?ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు?ప్రజల ప్రయోజ�
నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అప�
రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద శ్రీశైలం కుడి ప్రధాన కాలువ 80 వేల క్యూసెక్కులకు విస్తరణ, బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ కింద ఉన్న తెలుగుగంగ, గ
విద్యార్థుల చేరిక (ఎన్రోల్మెంట్) అనే సవాల్ను దేశంలో పాఠశాల విద్య ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య క్షీణదిశగా పయనిస్తున్నది. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, చేరిక సగానికి పడిపోయింది. ఇలా �
దేశ ఆర్థికాభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కరోనా ధాటికి విలవిల్లాడిపోయాయి. కొవిడ్ రెండో దశ అనంతరం ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఈ �
పనిని ఆరాధిస్తూ, పనిని ప్రేమించే గొప్ప సాంస్కృతిక జీవన సమాజం తెలంగాణది. అందుకే ఇక్కడ నాటి నుంచి నేటి వరకూ పనిమంతులకు పట్టాభిషేకం చేస్తూనే ఉన్నాం. ప్రపంచమే అబ్బురపడే శిల్పకళా వైభవంతో, సాంకేతిక నైపుణ్యంతో
కేంద్రం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ నిర్మాణపనులు సాగిస్తున్నది. నిజానికి ఈ అక్రమ ప్రాజెక్టులపై చర
దేశంలో ఏ మూల చూసినా సామాజికంగా,ఆర్థికంగా పీడితులు ఎవరంటే.. దళితులే. వారు వివక్షకు గురవడం దేశానికి మంచి పరిణామం కాదు. ఈ ఆర్థిక, సామాజిక వివక్ష రూపుమాపేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మన ముఖ్యమంత�