షితాబు ఖాను కాకతీయుల పతనానంతరం ఏకశిలా నగరాన్ని కొంత కాలం పరిపాలించాడు. షితాబుఖాను గూర్చి లోకంలో అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అతడు సంస్కృత భాషలో వేసిన శాసనం ఒకటి వరంగల్లు కోటలో ఉన్నది. ఇంకా అతని గురించి త
ఈ మధ్యకాలంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గుతున్నదని ఐరాస సంస్థ ‘యూనెస్కో’ పేర్కొనడం గమనార్హం. ఇదే విషయాన్ని అనేక అధ్యయన సంస్థలు కూడా తెలియజేశాయి. ఆంగ్ల మాధ్యమాల మోజులో తెలుగు అభ్యసనం నిర్లక్ష్యానికి �
జంఘాల శాస్త్రి చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నాడు బొర్రయ్యశెట్టి ఇంకా రాలేదేమోనని. కొత్త విషయాలు బోధించి రాపిద్దామని. ఇంతలో నీరసంగా రానేవచ్చాడు బొర్రయ్యశెట్టి.జంఘాలశాస్త్రి: ఏంటి శిష్యా ఇంత ఆలస్యం. బొర్ర
వైద్య పరిశోధనలో శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక ప్రగతి చోటుచేసుకున్న నేపథ్యంలో నాడి చూసి రోగ నిర్ధారణ చేసే విధానం శతాబ్దం కిందనే అంతరించింది. కచ్చితమైన రోగ నిర్ధారణకు, సరైన చికిత్సకు అవసరమైన వివి�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావానికి లొంగని జీవనరంగం ఏదీ లేదు. అందులో విద్యారంగం చాలా తీవ్రమైన ప్రభావానికి లోనైన వాటిలో ఒకటి. విశేషించి పాఠశాల విద్య బాగా దెబ్బతిన్నది. ఉన్నతవిద్య కొంతలో �
రాష్ట్రంలో ప్రధాన విపక్ష నేతల తీరు రానురాను మరీ విడ్డూరంగా ఉంటున్నది. కాంగ్రెస్ నాయకులు ప్రతి విషయాన్నీ విమర్శించాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. పస లేని, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖజానాకు ర�
దేశంలో ఎంతమంది నివసిస్తున్నారు? వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యం ఏమిటి? నిరుద్యోగులు, అనాథలు, వికలాంగులు, అక్షరాస్యత నిష్పత్తి , మొదలైన వివరాలు జనగణన (సెన్సెస్) ద్వారా తెలుస్తుంది. ప్రజలకు సంక్షే�
తెలంగాణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. జిల్లా కేంద్రాల్లో సుపరిపాలన, శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల సంక్షేమం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సకల హంగులతో పాలనా భవనాలు ప్రారంభ మవుతున్నాయి. సిద్దిపే�
వైవిధ్యం, భాషా బాహుళ్యం ఉన్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో వెలువడే సాహిత్యంలో సారూప్యం గోచరిస్తుంది. అందుకే పలు భాషల్లో రాసిన సాహిత్యమంతా ఒక్కటేనని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సారూప్య
తల్లిదండ్రుల్లా అభిమానించి, ఆదరించారు అంతా మనోళ్లే అనే తెలంగాణ నైజాన్ని చాటారు యాదాద్రి దర్శనం.. మధురానుభూతిని మిగిల్చింది ప్రగతిశీల తెలంగాణ సమాజానికి కోటి వందనాలు. తెలుగు ప్రజలకు సీజేఐ ఎన్వీ రమణ భావోద�